ఏపి హైకోర్టు ‘సిజె’గా జస్టిస్ మహేశ్వరి
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్లో సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా...