ఏపికి మరో పరిశ్రమ .. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీద శంకుస్థాపన.. ఎక్కడంటే..?
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై ఇటీవల కాలం వరకూ అభివృద్ధి పట్టించుకోవడం లేదని, కేవలం సంక్షేమ పథకాలతోనే నెట్టుకువస్తున్నారనే విమర్శ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనే సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు....