NewsOrbit

Tag : ap latest politics news

Featured బిగ్ స్టోరీ

కొత్త కార్పొరేషన్లు..! ఇచ్చట మీసాలకు సంపంగి నూనె రాయబడును..!!

Srinivas Manem
ఎనకటికి ఇలాగే ఓ పెద్దాయనకు తినడానికి ముద్ద లేదట.., కానీ మీసాలకు సంపంగి నూనె రాసుకునేవాడట..! ఆ పక్కింట్లో వెళ్ళడానికి సందు లేదు కానీ.., మెడకు డోలు కట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నించేవాడట..! ఇంతకంటే ఎక్కువగా...
టాప్ స్టోరీస్

టిడిపికి దూరం అవుతున్నట్లేనా!?

sharma somaraju
గుంటూరు: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలికి...
రాజ‌కీయాలు

టిడిపికి విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ గుడ్‌బై

sharma somaraju
అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సి, రాజధాని అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు...
టాప్ స్టోరీస్

ఊపిరి పీల్చుకున్న టిడిపి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించే వ్యవహారం ప్రస్తుతానికి వెనక్కుపోయినట్లేనా. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు తెలుగుదేశం...
టాప్ స్టోరీస్

ఆనం నోట మాఫియా మాట ఎందుకొచ్చిందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆనం రామనారాయణ రెడ్డి పెద్దమనిషి. అలాంటి వ్యక్తి నోట ఏ మాట వచ్చినా జనం ఆలకిస్తారు. కాస్త ఆలోచిస్తారు. అందుకే నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆనం...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
టాప్ స్టోరీస్

వివాదాస్పదమవుతున్న జనసేనాని వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: మతాల మధ్య గొడవ పెట్టేది హిందూ రాజకీయ నాయకులే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు....
టాప్ స్టోరీస్

కర్నూలుకు చంద్రబాబు:విద్యార్థి జెఎసి నేతల అరెస్టు

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తేనే చంద్రబాబును కర్నూలు జిల్లాలో అడుగు...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
న్యూస్

నాగార్జున వర్శిటీలో వైఎస్ఆర్ విగ్రహం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్శిటీ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని టీడీపీ తప్పుబట్టింది. సీఎం జగన్ పిచ్చికి హద్దు లేకుండా పోయిందని టీడీపీ నేత,...
టాప్ స్టోరీస్

“బాబు ‘మటాష్’ మాటపై విచారణ కావాలి”

Mahesh
అమరావతి: తమతో పెట్టుకుంటే ‘మటాష్’ అయిపోతారని అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలపై విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...
టాప్ స్టోరీస్

‘అవకాశవాద రాజకీయాలు చేయం’

sharma somaraju
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ...
టాప్ స్టోరీస్

‘అవినీతి’పై మరో కాల్ సెంటర్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో అవినీతిపై భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు కొత్తగా మరో కాల్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోంది. ఈ కాల్ సెంటర్‌ను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని...
రాజ‌కీయాలు

లోకేష్‌కు వైసిపి నేతల షాక్:డిఆర్‌సి నుండి బహిష్కరణ

sharma somaraju
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్‌సి)...
టాప్ స్టోరీస్

‘వైసిపి తన రంగులు చూపెడుతోంది!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జాతీయ జండాను అవమానించడంతో వచ్చిన...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

వైసీపీ దాడులపై ఫిర్యాదులు అందాయి!

Mahesh
విశాఖ: ఏపీలోని బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందనే ఫిర్యాదులు తమకు అందుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ కూడా చేస్తోందని విమర్శించారు. బుధవారం ఉదయం...
రాజ‌కీయాలు

‘ఇంత దుర్మార్ఘమా!?’

sharma somaraju
అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
రాజ‌కీయాలు

సీఎస్ ను ఎందుకు బదిలీ చేశారు?

Mahesh
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహరంపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్...
రాజ‌కీయాలు

బీజేపీలోకి మోత్కుపల్లి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు...
టాప్ స్టోరీస్

బిజెపి చాల తొందరలో ఉంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగూ వారు ఎంత తొందరలో ఉందీ సూచిస్తున్నది. ఇప్పుడు...
రాజ‌కీయాలు

‘బాబు ఒప్పందాలకు చెదలు’

sharma somaraju
అమరావతి చంద్రబాబు పరిపాలనలో డొల్లతనం తప్పం మరేదీ లేదని వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గతంలో టిడిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ఉదహరిస్తూ చంద్రబాబును విమర్శించారు. డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో...
టాప్ స్టోరీస్

‘భారత ఉపముఖ్యమంత్రి’ అంటూ దుష్యంత్ ప్రమాణం!

Mahesh
చండీగఢ్: హర్యానాలో బీజేపీ, జననాయక్ జనతాపార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సోమవారం ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం  చేయగా, ఉపముఖ్యమంత్రిగా జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం...
టాప్ స్టోరీస్

ఏపీలో గన్నవరం హీట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్  టాపిక్ గా మారింది. వంశీ వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న ప్రచారంతో కృష్ణా జిల్లా గన్నవరం...