అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిని రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనమండలి రద్దు యోచనపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు....
అమరావతి:రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరు మంత్రులతో సమాలోచనలు ప్రారంభించడంతో మండలి రద్దుకు ఇక శాసనసభలో...
అమరావతి: శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేతపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడం ఏమిటంటూ విపక్షాల సభ్యులు...
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశాలు పది నుండి 15 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందు...