YCP MLC: పార్టీ ఫిరాయించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ...
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర...
AP Legislative Council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులను చైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్సరాలు జరుగుతుండగా టీడీపీ సభ్యులు తాళి బొట్లు...
AP Legislative council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. గురువారం సభ ప్రారంభమైనప్పటి నుండి టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. రాష్ట్రంలో మద్య నిషేదం అమలుపై చర్చించడంపై టీడీపీ సభ్యలు...
AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం నలుగురు సభ్యులను ఈ నెల...
TDLP: జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై అటు ఉభయ సభల్లోనూ, బయట ఆందోళన, నిరసన కార్యక్రమాలను టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యంపై చర్చ జరపాలని కోరుతూ టీడీఎల్పీ అసెంబ్లీ...
AP Legislative council: జంగారెడ్డిగూడెం వరుస మరణాల వ్యవహారం ఏపి శాసనమండలిలోనూ దుమారం రేపుతోంది. వరుసగా మూడవ రోజు టీడీపీ సభ్యులు మండలిలో ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. కల్తీ సారా...
AP legislative Council: ఏపి శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ...
YS Jagan: మాట తప్పడు..మడమ తిప్పడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు సిఫార్సు తీర్మానం వెనక్కు తీసుకొని రాజకీయంగా మసకబారారని వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈ...
AP CM YS Jagan: ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోమంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు అనర్ధాలకు, ఆపోహాలకు కారణం అవుతుంటాయి. ఒక్కోసారి వాటిని సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాకపోతే...
YCP: రాజకీయాల్లో గానీ ఇతర రంగాల్లో గానీ ఒకొక్కరికి అనూహ్యంగా అవకాశాలు లభిస్తుంటాయి. సామాజిక సమీకరణల్లో ఒక్కో సారి ఊహించని వారికి పదవులు లభిస్తుంటాయి. కొందరికి పదవి ఊరిస్తూనే అందని ద్రాక్షగా అవుతుంటుంది. ఆ...
YCP MLC Candidates: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపిలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది....
AP Legislative council: ఈ నెల 17వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 19వ తేదీన ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక జరగనున్నది. ఇప్పటికే వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల...
CM YS Jagan: అధికార వైసీపీలో పదవుల సందడి..హడావుడి మొదలైంది. పార్టీ ఆవిర్భావం తరువాత ఇంత స్థాయిలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ అవకాశం ఎప్పుడూ రాలేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు, నాలుగు ఎమ్మెల్సీ...
MP RRR: ఎంపీ రఘురామకృష్ణ రాజు MP RRR వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత ఎంపీ నుంచే చికాకులు, తలనొప్పులు ఎదురవుతాయని ఊహించి ఉండరు. దేశంలో మరే ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి పరిస్థితి...
AP Legislative Council: ఏపి శాసనమండలిలో లెక్కలు మారుతున్నాయి. మండలిలోనూ వైసీపీ హవా కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీకి అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ ఉన్నా మండలిలో టీడీపీ అధిక్యత ఉండటంతో ఇప్పటి వరకూ కీలక బిల్లుల...
AP Legislative Council: ఏపీ శాసనమండలి చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.శనివారం నాడు అధికార వైసిపిలో ఇదే విషయమై మంతనాలు సాగాయి.ఇప్పటి వరకు శాసనమండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన పీఏ ద్వారా శాసనమండలి చైర్మన్ షరీఫ్కు తన రాజీనామా లేఖను సునీత...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సామాన్యులను మొదలుకుని ప్రజా ప్రతినిధులు, సెలబ్రీటీలు ఎవరినీ ఒదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా ప్రముఖులు కూడా...
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఈ మధ్య కాలంలో కులపరమైన ఆరోపణలు బాగానే వచ్చాయి. టిడిపి నాయకుల అరెస్టు అనంతరం ఆయన బిసి వర్గాలకు మొండిచేయి చూపిస్తున్నారని మరియు వారి...
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఊహించని పరిణామం చోటుచేసుకున్నది. మండలి రద్దు అయిపోయిందని జగన్ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. అమరావతి రాజధాని ఉద్యమం జరుగుతున్న సమయంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్, కార్యదర్శి మధ్య జరుగుతున్న వ్యవహారం చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రేకరణ బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీ వేయాలన్న...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉభయసభలను ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో వికేంద్రీకరణ...
అమరావతి: సెలక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని వెనక్కి పంపండంపై శాసనమండలి చైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలని మండలి కార్యదర్శి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ నిర్ణయం అమలు విషయంలో అనిచ్ఛితి కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్ ఎంఎ షరీప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన...
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
అమరావతి : మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో...
అమరావతి : రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీ కోసం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు సోమవారం మండలి చైర్మన్ షరీఫ్ కు పేర్లు అందజేశాయి. ఈ సెలెక్ట్ కమిటీలో...
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాలమీద పంపిన బిల్లును కేంద్రం పట్టించుకో లేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లుకు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్ర సంప్రదాయాల ప్రకారం ఏపి శాసనమండలి రద్దు బిల్లు నేరుగా చట్టసభలకు వెళ్లకపోవచ్చని విజయవాడ ఎంపి కేశినేని నాని అన్నారు. మండలి ఉండాలా వద్దా అనేది స్టాండింగ్ కమిటీ...
గుంటూరు: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలికి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భవితవ్యం కేంద్రం చేతికి వెళ్లడంతో అక్కడ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మండలిని రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కౌన్సిల్ను రద్దు చేస్తూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ముందుగా నిన్న రాత్రి...
హైదరాబాద్: ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. పెద్దల సభ ఎంతో అవసరమని, మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హైదరాబాద్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి అడ్డుకోవడంతో కౌన్సిల్నే రద్దు చేస్తూ సిఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...
అమరావతి: చేతిలో అధికారం ఉందని విర్రవీగొద్దని, ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ సహజ ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలి రద్దు చేయాలన్నా, పునరుద్దరించాలన్నా చాలా తతంగం ఉంటుందనీ, ఏపి శాసనమండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపినా అంత తొందరగా రద్దు కాదనీ టిడిపి రాజ్యసభ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మండలిని రద్దు చేయడం అంటే ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీల గొంతు నొక్కడమేనని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిని రద్దు చేస్తూ ఏపి కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో టిడిపి విజయవాడ ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిఎం జగన్మోహనరెడ్డిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిఏసి సమావేశం అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శానమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించారు. ముందుగా జరిగిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ ఒక్క రోజు శాసనసభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్...
అమరావతి: శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిని రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనమండలి రద్దు యోచనపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు....