పోలవరంపై ప్రధాని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు: మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, జనవరి 3: పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని రాష్ర్ట జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. గురువారం మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సక్రమంగా జరగడంలేదని...