వాలంటీర్లకు మొన్న మంత్రి విశ్వరూప్ .. నేడు మంత్రి ధర్మాన హెచ్చరిక
ఏపిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 50 నుండి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు...