Amalapuram: అమలాపురం ఘటనలో 46 మంది ఆందోళనకారులు అరెస్టు – ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ హోం మంత్రి వనిత భరోసా.
Amalapuram: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష జరిపారు. డీజీపీతో సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆందోళనలు పునరావృత్తం కాకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ...