ఏపి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు
ఏపి నూతన గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవేళ రాజ్ భవన్ లో...