ఏపీ సీఎం జగన్ ఉన్నట్టుండి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్టు..? అత్యవసరంగా ప్రత్యేక విమానం తీసుకొని మరీ వెళ్లి ఢిల్లీ పెద్దలను ఎందుకు కలుస్తున్నట్టు..? అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని కీలక భేటీ ఎందుకు ఏర్పాటు...
రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న సమావేశం కానున్నారు....
గుంటూరు: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దశలవారీగా ఆర్టిసిలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ప్రారంభించిన...
అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ విభాగంలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆయన శుక్రవారం...
శ్రీశైలం: కొన్ని సంవత్సరాల తర్వాత జలకళ సంతరించుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిగా నిండడంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నాలుగు గేట్లు...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రగతిభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమణస్వీకారోత్సవానికి అతిధిగా రావాలని ఆహ్వానించారు. ప్రత్యేక...