NewsOrbit

Tag : ap news

టాప్ స్టోరీస్

‘మీకల నెరవేరదు’

sharma somaraju
అమరావతి: గత చంద్రబాబు హయాంలో వివిధ ప్రాజెక్టులు, ఒప్పందాలు తదితర కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంపై మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్...
టాప్ స్టోరీస్

‘ఆయన ఖాళీ చేయాల్సిందే’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న లింగంనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అయినందున తక్షణం ఖాళీ చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా నేడు విజయసాయిరెడ్డి పలు విమర్శలు చేశారు....
టాప్ స్టోరీస్

అవినీతి నిగ్గు తేల్చాల్సిందే!

sharma somaraju
అమరావతి: టిడిపి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని భావిస్తున్న ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహనరెడ్డి  నేతృత్వంలోని ప్రభుత్వం వాటిని వెలికితీసేందుకు  కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర...
టాప్ స్టోరీస్

కిం కర్తవ్యం!?

Siva Prasad
అమరావతి: ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రెండవ నెలలోనే విషమ పరీక్ష ఎదురవుతున్నది. ప్రజావేదిక కూల్చివేతకు అదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు పరీక్ష...
టాప్ స్టోరీస్

ఆ వర్గం ఎందుకు దూరంగా ఉంది?  

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో బుధవారం జరిగిన ముఖ్యనేతల అత్యవసర సమావేశానికి పలువురు కాపు సామాజిక వర్గ నేతలు గైరు హజరయ్యారు. తోట త్రిమూర్తులతో పాటు  జ్యోతుల నెహ్రూ, బూర్లగడ్డ వేదవ్యాస్, పంచకర్ల...
రాజ‌కీయాలు

‘ఎ 2నా మాకు చెప్పేది”

sharma somaraju
అమరావతి: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి టిడిపి నేతలను విమర్శిస్తూ ట్వీట్‌లు పోస్టు చేస్తుండటంపై టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. దూషణ పదాలతో విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్...
టాప్ స్టోరీస్

టిడిపి మండిపాటు

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను  ప్రభుత్వం రాత్రికి రాత్రే కూల్చివేయడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి...
న్యూస్

‘ఇల్లు ఖాళీ చేసే వరకూ వదిలిపెట్టను’

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలపై మొదటి నుండి పోరాటం చేస్తున్న మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా...
రాజ‌కీయాలు

‘అందుకే ప్రజలు మీకు వాతలు పెట్టారు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదికను కూల్చివేయడం తుగ్లక్ చర్యగా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభివర్ణించడంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా  స్పందించారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఒక సారి...
టాప్ స్టోరీస్

ప్రజావేదిక నేలమట్టం

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక నిర్మాణాన్ని సిఆర్‌డిఎ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో చంద్రబాబు హయాంలో ఉండవల్లిలోని ఆయన నివాసానికి...
టాప్ స్టోరీస్

రేషన్ వ్యవస్థకు మంగళం

sharma somaraju
అమరావతి:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మద్ర వేసుకునే క్రమంలో భాగంగా రేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.  అవినీతి తావులేని విధంగా పథకాలు, సంక్షేమ ఫలాలు...
టాప్ స్టోరీస్

‘ఆ తప్పులు మళ్లీ జరగకూడదు సుమా’!

Siva Prasad
అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు ఇకమీదట జరగకూడదన్న విధానంపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో రెండవ రోజు కూడా ఆయన ఇదే అంశంపై నొక్కి...
మీడియా

స్పాన్సర్డ్ ఎక్కువా, వార్తలు ఎక్కువా!?

Siva Prasad
న్యూస్‌ చానళ్ళకు టీఆర్‌పీలు ఎలా సాధ్యమవుతాయి? బేగంపేట పబ్‌ దగ్గర జరిగిన సంఘటనలో బాధితురాలిని గంటల తరబడి ఎన్‌టీవీ లైవ్‌ చేసినట్టు అని జవాబివ్వకండి! జూన్‌ 20, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకవైపు...
టాప్ స్టోరీస్

ఒక దెబ్బకు రెండు పిట్టలు..జగన్ వ్యూహం!

Siva Prasad
అమరావతి: చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి పదవీ బాధ్యతలు మోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతీరును రాష్ట్రం అంతా గమనిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన నేపధ్యం, ఆయన వయస్సు అందరి దృష్టీ జగన్‌...
టాప్ స్టోరీస్

డిఫెన్స్‌లో చంద్రబాబు!

Siva Prasad
అమరావతి: ప్రజావేదికను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కృష్ణా నది ఒడ్డున పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలలో ఉండవల్లిలోని ప్రజావేదిక కూడా ఒకటి కాబట్టి దానిని...
టాప్ స్టోరీస్

లంచం అనే మాట ఇక వినిపించకూడదు

sharma somaraju
అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలనే  ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కలెక్టర్‌ల సదస్సులో ఆయన మాట్లాడారు. పాలనలో అవినీతి లేని పారదర్శకతే...
టాప్ స్టోరీస్

వివాదాల సుడిలో ‘ప్రజావేదిక’

sharma somaraju
అమరావతి: నూతన ప్రభుత్వం ప్రజావేదిక నిర్మాణం విషయంలో చంద్రబాబును దోషిగా నిలపాలని ప్రయత్నిస్తోంది. ప్రజావేదికకు సంబంధించిన ఫైల్‌ను సిఎం జగన్ టేబుల్‌కు సిఆర్‌డిఎ అధికారులు పంపారు. ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల కేటాయింపు...
టాప్ స్టోరీస్

ఇక ముందు ఏమి చేయాలి!?

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలను నిర్వహించనున్నారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు...
న్యూస్

21మంది ఐపిఎస్‌ల బదిలీ

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో మరో 21మంది ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు చేశారు. నిన్న 40మంది ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్, ఐఆర్‌పిఎస్...
బిగ్ స్టోరీ

దక్షిణాదిన బిజెపి పాగా వేయగలదా!?

Siva Prasad
దక్షిణాదిన ఎప్పటికైనా  బిజెపి పాగా వేయగలిగేది తెలంగాణలోనే  దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యటంలో బిజెపి విఫలమయ్యింది. ఇప్పటికీ దక్షిణ భారతం బిజెపికి అందని ద్రాక్షే. దక్షిణం మిగతా వారికన్నా భిన్నంగా ఎందుకు ఓటు వేసింది?...
న్యూస్

వివాదాస్పద నిర్ణయాలను సమీక్షిస్తాం

sharma somaraju
తిరుమల: హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్‌గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి నేడు కాలినడకన...
న్యూస్

బాబు ఏ దేశంలో ఉన్నాడో! అంత రహస్యమా?

sharma somaraju
అమరావతి: చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా అని విజయసాయిరెడ్డి...
న్యూస్

భారీగా ఐఎఎస్ ల బదిలీ

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో సారి భారీగా ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం అర్ధ్రరాత్రి దాటిన తరువాత ఒకే ఉత్తర్వులో 40మంది ఐఎఎస్ లను, ఒక ఐపిఎస్ అధికారి, మరో ఐఆర్ పిఎస్...
టాప్ స్టోరీస్

‘బాబు’కు సర్కార్ షాక్

sharma somaraju
అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక స్వాధీనానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక పక్క పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీని వీడి టిడిపి అధినేత చంద్రబాబుకు షాక్ ఇవ్వగా మరో పక్క జగన్ సర్కార్ ప్రజావేదికను...
రాజ‌కీయాలు

‘వారంతా ఊచలు లెక్కపెట్టాల్సిందే’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి భూసేకరణకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ఆ...
న్యూస్

టిటిడి చైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

sharma somaraju
తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ ‌కుమార్ సింఘాల్‌కు సుధాకర్ యాదవ్ పంపారు. వ్యక్తిగత కారణాలతో...
న్యూస్

ఉప సభాపతిగా కోన రఘుపతి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం  ప్రకటించారు. ఉప...
టాప్ స్టోరీస్

ప్రత్యర్థులు కలిసిన వేళ!

sharma somaraju
అమరావతి: వారిద్దరు రాజకీయ ప్రత్యర్థులు. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ లాబీలో ఆ ఇద్దరు నేతలు ఎదురుపడిన సమయంలో పలకరించుకొని కరచాలనం చేసుకోవడం అక్కడ...
రాజ‌కీయాలు

‘అదే ఆయన నైజం’

sharma somaraju
అమరావతి: ప్రజల విశ్వాసం ఎందుకు పొందలేకపోయామన్న ఆత్మవిమర్శ చంద్రబాబు ఎప్పుడూ చేసుకోలేదని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు నైజం ‘కుక్క తోక వంకరే’ అన్న సామెత మాదిరిగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

బిజెపి ఆపరేషన్ ఆకర్ష్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో సీనియర్ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ప్రారంభించింది. తాజాగా మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి బిజెపి నుండి తమకు...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో మాటల యుద్ధం

sharma somaraju
అమరావతి: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్ష సభ్యుల వాగ్వివాదానికి దారి తీసింది. అధికార పక్ష సభ్యులు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని...
మీడియా

చానళ్లలో ఇవేం చర్చలు!

Siva Prasad
సోమవారం కె.సి.ఆర్. విజయవాడ వెళ్ళి జగన్మోహనరెడ్డిగారిని ఆహ్వానిస్తారు – అనే వార్త రాగానే టీవీ చానళ్లు చాలా రకాల వ్యాఖ్యానాలిచ్చాయి. ఇది కూడా ఎన్నికల ఫలితాల గురించి చర్చించినట్లే ఉంది! నాలుగు రోజు తర్వాత...
టాప్ స్టోరీస్

జగన్‌కు కాళేశ్వరం చిక్కు!

Siva Prasad
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వెల్లివిరుస్తున్న స్నేహం మరో మైలురాయి దాటుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...
రాజ‌కీయాలు

‘వీళ్ల కంటే బందిపోట్లే నయం’

sharma somaraju
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. బందిపోట్లు, దావూద్ గ్యాంగ్‌లే వీళ్లకంటే నయం అని కూడా విజయసాయి రెడ్డి అన్నారు....
టాప్ స్టోరీస్

కెసిఆర్ మరి ఇప్పుడేమంటారో!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. మెజారిటీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా విభజన జరిగింది.. రెవిన్యూ తెచ్చిపెట్టే రాజధాని హైదరాబాద్ విభజన కోరుకున్న తెలంగాణకు వెళ్లింది. నవ్యాంధ్రకు తీరని నష్టం మిగిల్చారు. విభజన శాస్త్రీయంగా...
టాప్ స్టోరీస్

రాజధాని డోలాయమానం..!

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పటి వరకూ ఏటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రాజదాని ప్రాంత ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

‘డిప్యూటి స్పీకర్ ఊసే రాలేదు’!

Siva Prasad
న్యూఢిల్లీ: బిజిపి నాయకత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వజూపిందన్న ఊహాగానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. నీతి  ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జగన్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి...
టాప్ స్టోరీస్

ఎంకి పెళ్లి.. సుబ్బి చావు..!

Siva Prasad
శాసనసభలో మంచి సంప్రదాాయాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయసంకల్పం  పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇబ్బందికరంగా...
న్యూస్

‘అభివృద్ధికి సహకరిస్తాం’

sharma somaraju
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తిరుపతిలోని ఒక హోటల్‌లో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పారిశ్రామిక రంగం ప్రతినిధులతో...
టాప్ స్టోరీస్

‘ధైర్యంగా ఉండండి’

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయకులకు ధైర్యం నూరిపోశారు. విజయవాడ ఎ 1 కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై...
రాజ‌కీయాలు

కోడెలపైనా పెట్టాలి కేసు!

sharma somaraju
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ కుమార్తె, కుమారుడిపై పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లలో  ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించినందుకు కోడెలపై కూడా ఎబెట్‌మెంట్ సెక్షన్...
టాప్ స్టోరీస్

సుపరిపాలన దిశలో..

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు...
టాప్ స్టోరీస్

రెండవ రోజే వాడిగా వేడిగా..!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అభినందన తీర్మానంపై సభ్యుల ప్రసంగాలు వాడిగావేడిగా సాగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు...
టాప్ స్టోరీస్

శాసనసభాపతి ‘తమ్మినేని’!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సభాపతిగా తమ్మినేని సీతారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌...
రాజ‌కీయాలు

వీడని అసంతృప్తి

sharma somaraju
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని పరోక్షంగా పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఆయన పెడుతున్న పోస్టింగ్‌లు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నానీ...
టాప్ స్టోరీస్

విజయగర్వంతో సభలోకి..!

Siva Prasad
అమరావతి: వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులపై చర్య లేనందుకు నిరసనగా రెండేళ్ల క్రితం శాసనసభను బహిష్కరించిన ఆనాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విజయగర్వంతో అదే శాసనసభలోకి సభానాయకుడిగా అడుగుపెట్టారు. 2014లో 67...
రాజ‌కీయాలు

రెండవ విడతలో పదవి?

Siva Prasad
అమరావతి: వైసిపి నాయకత్వం నుంచి తనకేమీ పిలుపు రాలేదన్న నగరి శాసనసభ్యురాలు రోజా సాయంత్రానికి మాత్రం మీడియా రిపోర్టు చేసినట్లుగానే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మంత్రి పదవిని ఆశించి భంగపడిన...
రాజ‌కీయాలు

‘పిలిస్తే వెళతా’

sharma somaraju
అమరావతి: పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదనీ, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే వచ్చానని నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా స్పష్టం చేశారు. మంత్రిపదవి దక్కలేదనే మనస్థాపంతో ఉన్న రోజాతో మాట్లాడేందుకు...
టాప్ స్టోరీస్

బుజ్జగింపుల పర్వం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించకపోవడంతో మనస్థాపానికి గురైన నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలను బుచ్చగించేందుకు వైసిపి నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి...
మీడియా

ఓడలు కాగితం పడవలైన వేళ..!

Siva Prasad
వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు – అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్‌ కార్యక్రమంలో ఆ షో యాంకర్‌ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది సాక్షి చానల్‌లో జరిగి ఉంటే ఆశ్చర్యం...