అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్...
అమరావతి: సిఎం జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభ నడిపిస్తున్నారు తప్ప సభ్యుల హక్కులను కాపాడటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. సభ నిర్వహణ తీరుపై టిడిపి తమ నిరసనను గురువారం కూడా...
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పిపిఏలపై నిజాలను వక్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తుండగా మూడేళ్ల...
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఉప...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు చేసిన తనిఖీపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారు. దీనికి ధీటుగా వైసిపి అభిమానులు పోస్టులు...
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు...