NewsOrbit

Tag : ap opposition leader chandrababu

టాప్ స్టోరీస్

‘వైసీపీని దోషిగా నిలబెడతా’

Mahesh
అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్...
న్యూస్

‘తిట్టిపోయడానికి వారికి మైక్’

sharma somaraju
అమరావతి: సిఎం జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభ నడిపిస్తున్నారు తప్ప సభ్యుల హక్కులను కాపాడటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. సభ నిర్వహణ తీరుపై టిడిపి తమ నిరసనను గురువారం కూడా...
టాప్ స్టోరీస్

విద్యుత్ కొనుగోళ్లపై రాద్దాంతం

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పిపిఏలపై నిజాలను వక్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తుండగా మూడేళ్ల...
టాప్ స్టోరీస్

హోదా కోసం మరోసారి అసెంబ్లీ తీర్మానం!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  జరిగిన చర్చలో పాల్గొంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి...
న్యూస్

ఉప సభాపతిగా కోన రఘుపతి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం  ప్రకటించారు. ఉప...
టాప్ స్టోరీస్

‘ఎందుకీ రాద్ధాంతం’

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు చేసిన తనిఖీపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో  రాద్దాంతం చేస్తున్నారు. దీనికి ధీటుగా వైసిపి అభిమానులు పోస్టులు...
టాప్ స్టోరీస్

సుపరిపాలన దిశలో..

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు...