కాకినాడ: ఇసుక సమస్య కారణంగా రాష్ట్రంలో పనులు లేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు టిడిపి లక్ష రూపాయల చెప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన...
విజయవాడ: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధికై బిజెపి ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం సోమవారం ధర్నాచౌక్ వద్ద...
అమరావతి: ఏపీని కుదిపేస్తున్న ఇసుక సంక్షోభంపై కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇసుక...