NewsOrbit

Tag : ap politics news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: అప్పటివరకూ పోలీస్ మీద అరిచిన చంద్రబాబు – CID ఆ మాట చెప్పగానే వెంటనే ఒప్పుకుని విజయవాడ బయలుదేరాడు !

sharma somaraju
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో ఈ ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టునకు ముందు నంద్యాలలో పెద్ద హైడ్రామా నడిచింది. అరెస్టు...
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YCP Vs BJP: దొంగాటకి కీలక సాక్షాలు ఇవిగో..! బీజేపీ- వైసీపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఎందుకో తెలుసా..!?

Srinivas Manem
YCP Vs BJP: 151 మంది ఎమ్మెల్యేలు, 156 లక్షల ఓట్లు, 22 మంది ఎంపీలు వీటన్నింటికీ మించి విపరీతమైన సానుభూతి, ప్రజాబలం ఉన్న ఏపిలోని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయడం కేంద్ర ప్రభుత్వం వల్ల...
టాప్ స్టోరీస్

పవన్ కల్యాణ్ ఆ గట్టునా ఈ గట్టునా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో చెలరేగిన వివాదంలో బిజెపి వైఖరి ఇటీవలే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేస వైఖరి స్పష్టం...
రాజ‌కీయాలు

‘టిడిపి వీడను’

sharma somaraju
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
టాప్ స్టోరీస్

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?

Mahesh
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్‌ ఎస్‌కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
టాప్ స్టోరీస్

సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత...
టాప్ స్టోరీస్

నేటి బంద్ వాయిదా.. కొనసాగుతున్న ఆందోళనలు

Mahesh
గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్‌ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
రాజ‌కీయాలు

‘భూములు రుజువు చేస్తే నీకే రాసిస్తా’

sharma somaraju
  అమరావతి: రాజధానిలో తన పేరుతో మూడు గజాల స్థలం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మంత్రి బుగ్గన...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
న్యూస్

‘సీల్డ్ కవర్‌లో దర్యాప్తు నివేదిన ఇవ్వండి’

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నివేదికను ఈ నెల 23వ తేదీలోపు సీల్డ్ కవర్‌లో అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్...
టాప్ స్టోరీస్

సీఎంపై సభాహక్కుల నోటీస్!

Mahesh
అమరాతతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సభాహక్కుల నోటీస్ ఇచ్చింది. జగన్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
బిగ్ స్టోరీ

పవన్ కల్యాణ్ గారూ నా మాటలు కాస్త ఆలకించండి!

Siva Prasad
పవన్ కల్యాణ్ గారూ, మొన్న ఆంధ్రజ్యోతిలో మీ ఇంటర్వ్యూ చదివాను. నాకు కలిగిన అభిప్రాయాలు మీకు చెప్పాలనిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మీకు ప్రజాదరణ ఉంది. మీరు చివరికి ఏం చేస్తారన్నదానితో, ఏ పార్టీతో సంబంధం...
టాప్ స్టోరీస్

‘గృహ నిర్మాణాల ‘రివర్స్‌’తో రూ.150 కోట్లు ఆదా’

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలపై జరిగిన చర్చలో...
రాజ‌కీయాలు

‘వైసిపి పిచ్చికి పరాకాష్ట ఇది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులేయడం దేనికీ, హైకోర్టుతో చివాట్లు తినడమెందుకూ అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆదివారం ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి...
న్యూస్

ఉపాధి హామీ చెల్లింపులకు టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: జాతీయ ఉపాధి హామీ పధకం కింద చేసిన పనులకు నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో శుక్రవారం అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్టీ అధినేత...
టాప్ స్టోరీస్

‘ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు అని చంద్రబాబు అన్నారు. ప్రజాపక్షమైన ప్రతిపక్షం టిడిపిని సభలోకి రానివ్వకుండా అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ గేటు...
టాప్ స్టోరీస్

ఎన్టీఆర్ కు మైక్ ఇవ్వకపోడమే కరెక్ట్ అట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో...
రాజ‌కీయాలు

అసెంబ్లీలో పవన్ పేరు ప్రస్తావన: అడ్డుకున్న స్పీకర్

sharma somaraju
అమరావతి: మహిళల భద్రత అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా..జనసేన అధినేత పవన్ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి చరిత్రలో నిలిచిన నాయకుడు...
రాజ‌కీయాలు

‘బాబు హెరిటేజ్‌లో ఉల్లి కేజీ ఎంతో తెలుసా!?’

sharma somaraju
అమరావతి: ఉల్లి ధరలపై టిడిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉల్లి సమస్య ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే రైతుబజారుల్లో కేజీ...
న్యూస్

17 వరకూ ఏపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి: ఈ నెల 17వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు...
టాప్ స్టోరీస్

బీజేపీకి వైసీపీ రిటర్న్ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
టాప్ స్టోరీస్

విద్యుత్ ఒప్పందాలపై అసెంబ్లీలో రగడ

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతకాల సమావేశాల ప్రారంభం రోజే వాడివేడిగా  మొదలయ్యాయి. సభలో మొదటి రోజు పిపిఏలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్ రంగంలో  గోపాలరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై...
న్యూస్

యాదాద్రి లడ్డూలో బొద్దింక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రమాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవ్వాక్కయ్యాడు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు....
టాప్ స్టోరీస్

యాంకర్ రవి కారుకు ప్రమాదం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. మూసాపేట్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో రవి కారును ఓ డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో రవికి ఏం...
టాప్ స్టోరీస్

ఏపీలో రేషన్ కార్డులపై ఏసు బొమ్మ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మళ్లీ అన్యమత ప్రచారం కలకరం రేగింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు చిత్రాన్ని ముద్రించడం వివాదానికి దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
రాజ‌కీయాలు

పార్టీ మార్పు పుకారు మీడియా సృష్టే  

sharma somaraju
విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు సృష్టించింది మీడియానేనని ఆరోపించారు. ఎవరికైనా పార్టీ...
Right Side Videos టాప్ స్టోరీస్

పెళ్లిలో నవదంపతులకు ‘ఉల్లి’ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉల్లిపాయ ధరలు దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తున్నాయి. వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్నాటకలో నవదంపతులకు ఉల్లిపాయలు బహుమతిగా ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను...
న్యూస్

బాలినేని సన్నిహితుడు ముద్దన వైసిపికి బైబై

sharma somaraju
అమరావతి: ప్రకాశం జిల్లా వైసిపి సీనియర్ నాయకుడు ముద్దన తిరుపతి నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. మంత్రి బాలినేనికి సన్నిహితుడైన తిరుపతి నాయకుడు...
టాప్ స్టోరీస్

మంచి ముఖ్యమంత్రి అంటే ఇదేనా?

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో తాను దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పిన వైఎస్ జగన్.. అందుకు పూర్తి విరుద్ధంగా ఏపీలో పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఆరు...
రాజ‌కీయాలు

ఆనంకు పరోక్షంగా వార్నింగ్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడితే ఉదాసీనంగా ఉండేది లేదన్న సంకేతాలు పార్టీ నాయకత్వం వైపు నుంచి  వచ్చాయి. నెల్లూరు జిల్లా వైసిపి రాజకీయాలపై మాజీ మంత్రి ఆనం...
రాజ‌కీయాలు

‘ఢిల్లీలో జగన్‌కు రెండో పరాభవం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. సీఎం కేసుల కోసం ఢిల్లీకి వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని...
రాజ‌కీయాలు

టిడిపికి బీదా గుడ్ బై

sharma somaraju
అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం సాయంత్రం మస్తాన్ రావు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత...
టాప్ స్టోరీస్

గన్నవరం వైసిపి వివాదం సమసినట్లేనా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు మెత్తపడినట్లేనా? నియోజకవర్గ వైసిపి బాధ్యతలు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించేందుకు లైన్ క్లీయర్ అయినట్లేనా? అంటే అవుననే...
టాప్ స్టోరీస్

అర్థంతరంగా జగన్ వెనక్కి

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగించుకున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వెనక్కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప...
టాప్ స్టోరీస్

వివేకా కేసులో నెక్ట్స్ టార్గెట్ ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు...
టాప్ స్టోరీస్

‘రాజధాని నిర్మాణం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం’

sharma somaraju
అమరావతి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారనీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో విజయవాడలో రాజధానిపై వివిధ రాజకీయపక్షాలతో విజయవాడలో రౌండ్...
టాప్ స్టోరీస్

ఏపీలో తొలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు

sharma somaraju
అమరావతి: తమ పరిధి కాకపోయినా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ ‌పరిధిలో జిరో ఎఫ్ఐఆర్ నమోదైంది....
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలపై రాజధానిలో కవాతు చేస్తా’

sharma somaraju
చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజధాని రాజకీయం మరింత వేడెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి. గురువారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
న్యూస్

‘తప్పుడు కేసులకు మూల్యం తప్పదు’

sharma somaraju
కర్నూలు: తప్పుడు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వైసిపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 123...
టాప్ స్టోరీస్

‘కమలానికి నేనెప్పుడు చెప్పాను కటీఫ్!?’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
టాప్ స్టోరీస్

‘ఇతర కులాలు, మతాల సంగతేమిటో’!?

sharma somaraju
చిత్తూరు: కులం, మతం విషయంలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ‘నా కులం మాట తప్పని కులం, నా మతం...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

బార్ అసోసియేషన్లు దారి తప్పితే ఎలా!?

Siva Prasad
చట్టం అనేది ఒక విచిత్రమైన విషయం. సమాజంలో చట్టం ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏ పని చెయ్యాలన్నా, అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా అందులో ఏదో విధంగా చట్టం పాత్ర ఉంటుంది....
రాజ‌కీయాలు

‘పోడు భూముల హక్కపత్రాలు ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
న్యూస్

విశాఖ నగరాభివృద్ధిపై సమీక్ష

sharma somaraju
అమరావతి: విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంగళవారం అధికారులతో  సమీక్ష...