విశాఖ: టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవంతిని తాను మంత్రి గానే గుర్తించడం లేదనీ, తాను పార్టీ మారాలనుకుంటే ఎవరూ...
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలన ఇదే విధంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి టిడిపికి అప్పగించడం ఖాయమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు...
అమరావతి: రాజధాని అంశం మరో ఉద్యమంగా మారే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వివాదానికి ముగింపు పలకాలని మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో ఆయన...
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై బొత్సా ఆదివారం స్పందించారు. తాడేపల్లిలోని...
అమరావతి: అధికారం కోల్పోయినా చంద్రబాబు తీరు మార్చుకోలేదనీ, దీంతో టిడిపి నేతలు విసిగిపోతున్నారనీ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆదివారం విశాఖ జిల్లాకు చెందిన అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్,...
కడప: విభజన హామీలను అమలు చేసే విధంగా రాష్ట్ర బిజెపి నేతలు ప్రధాని మోదిపై ఒత్తిడి తీసుకురావాలనీ లేకుంటే ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో తిరగలేరంటూ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి హెచ్చరించారు. కడప కాంగ్రెస్...
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు. వైసిపి వంద రోజుల పాలనపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని ఆయన...
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అడారి ఆనంద్ ఆదివారం వైసిపిలో చేరారు. టిడిపికి గుడ్ బై చెప్పిన ఆయన వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీలో...
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీలోని నేతలు అందరూ భిన్నాబిప్రాయాలు లేకుండా ఒకే మాటగా ముందుకు సాగాలని ఏపి బిజెపి నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. హైదరాబాదు గచ్చిబౌలిలోని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...
అమరావతి: చంద్రబాబు రాజకీయ హింస మొదలుపెట్టి ఉంటే ఈ రోజు ఈ పిచ్చి కూతలు కూయడానికి మీరుండేవారు కాదేమోనని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై...
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడి నిండా నూరు రోజులు కాలేదు కానీ టిడిపి నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. వరుసగా ఆ పార్టీ నేతలపై కేసుల మీద కేసులు నమోదు అవుతుండటంతో అరెస్టుల నుండి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా పరిణామాలు చవి చూసింది. ప్రమాణ స్వీకారం...
అమరావతి: టిటిడి, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పని చేయడాన్ని నిషేదిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ డబ్బా...
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బ్యాంకులకు ఆరు వేల కోట్ల రూపాయలు ఎగగొట్టి ఇడికి అడ్డంగా దొరికిన తర్వాత కూడా...
విశాఖ: రాజధాని అమరావతిపై సిఎం జగన్ స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై జగన్ మౌనం ప్రమాదకరమని...
అమరావతి: రాజధాని రైతులలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు కౌలు...
విశాఖ: మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలను టిడిపి నేత, నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ ఖండించారు. అమరావతి రాజధానిపై బురద చల్లేందుకు తనను పావులా వాడుకుంటున్నట్లు కనబడుతోందని ఆయన ఆరోపించారు. తనను చూపించి వేలాది...
అమరావతి: రాజధాని అంశం వివాదాస్పదం కావడంతో వైసిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణం అయ్యాయి. ఒక పక్క అమరావతి ప్రాంతంలో...
అమరావతి: రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనీ, రాజధాని ప్రాంత రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,...
అమరావతి : రాజధాని ప్రాంత రైతాంగానికి అండగా ఉంటానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శించారు. చంద్రబాబు అజ్ఞాత పార్టనర్ కూడా యూటర్న్ల మాస్టర్...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత కోడెల శివప్రసాద్పై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్లడ్ మేనేజ్మెంట్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఒక్క...
కడప: రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ ఎంపి గఫూర్లు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు సమస్యలు ప్రజల వేదనకు...
తిరుపతి: చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి ముఖ్య నేత సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన సైకం జయచంద్రారెడ్డి శనివారం...
అమరావతి: అన్నీ ప్రధానమంత్రికి చెప్పే చేస్తున్నామన్న విజయసాయి రెడ్డి మాట వైసిపి ప్రభుత్వానికి చివరికి ఇబ్బదికరంగా పరిణమించింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష విషయంలో కేంద్రం అభ్యంతరాలు...
అమరావతి: అధికారపక్షంపై యుద్ధానికి జనసేన సిద్ధమవుతోంది. టిడిపిని తమ పార్టీని ఒకే గాటన కట్టి కావాలనే వైసిపి దుష్ప్రచారానికి పాల్పడుతోందని జనసేన నాయకత్వం భావిస్తున్నది. వైసిపి సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు...
అమరావతి: అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంలో అభియోగాలను ఎదుర్కొంటున్న టిడిపి నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను ఉద్దేశించి వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ తన దైన శైలిలో సినిమా పాటల సాయంతో వ్యంగ్యంగా విమర్శించారు....
అమరావతి: కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్, తదితర విషయాలను ఉదహరిస్తూ చంద్రబాబుపై ట్విట్టర్...
అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ బీన్ తుగ్లక్ లా వ్యవహరిస్తే కుదరదని విజయవాడ టిడిపి ఎంపి కేసినేని నాని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని విషయంలో అధికార పక్ష...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నవ్యాంధ్ర రాజధానిపై నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, అమరావతి ప్రాంతం రాజధానికి సురక్షితం కాదని చెప్పిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిరగదోడడం సంచలనం సృష్టించింది. రాజధానిని అమరావతి నుంచి...
ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ ఎప్పుడయినా వెంటనే జరుగుతుంది. కొందరు మరీ లోతుగా మహా అయితే వారం పది రోజుల వరకూ విశ్లేషణ చేస్తారేమో. ఇది ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడు నెలలకు చేస్తున్న...
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని...
గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో రెండు సార్లు అధికారులకు, ఒక...
అమరావతి: మోది, షాలను చూసి ప్యాంట్ తడుపుకుంటున్నది ఎవరో మోది తిరుపతి పర్యటనలో ప్రజలంతా చూశారని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ప్రధాని మోది, హోంమంత్రి అమిత్షాలను చూసి టిడిపి అధినేత...
తాడేపల్లి : శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని కట్టవద్దని చెప్పిన విషయాన్నే మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తావించారు తప్ప రాజధానిని మారుస్తారని ఆయన అనలేదని వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరణ...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రపంచంలో కెల్లా శ్రేష్టమైన పప్పులను తయారు చేసి వదులుతున్నారంటూ వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ విమర్శించారు. కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకే కృత్రిమ వరదలు...
అమరావతి: పార్టీ నేతలంతా పోలోమని బిజెపిలో చేరుతున్నా కిక్కురుమనలేని దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల తరువాత వరుసగా పలువురు టిడిపి నేతలు బిజెపి...
అమరావతి: కృష్ణానదికి వరద పూర్తిగా తగ్గిపోయినా రాష్ట్రంలో అధికార, విపక్షాల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణ వరద కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన తరుణంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.వరద...
అమరావతి: తెలంగాణలో టిడిపి ఫినిష్ అయ్యిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబే కొందరిని కాంగ్రెస్లోకి, మిగిలిన వారిని బిజెపిలోకి పంపించారని విజయసాయిరెడ్డి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అవరోధాలు ఎదురయ్యాయి. అనునయంగా చెప్పినా వినకుండా పోలవరం నిర్మాణంలో రివర్స్ టెండరింగ్కు నోటిఫికేషన్ జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం...
అమరావతి: ఏపిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఖాళీ ఎర్పడిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైసిపి తరపున నామినేషన్లు దాఖలు చేసిన మంత్రి మోపిదేవి వెంకట రమణ, మైనార్టీ నేత మహమ్మద్...
అమరావతి: వరదను అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఇంత...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరడంలో ఎటువంటి కుట్ర లేదని డిజిపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరడంపై టిడిపి నేతలు వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న...
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మరో మారు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ‘పచ్చ మీడియా’ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. గతంలో వరదలు, తుఫానులు వస్తే చంద్రబాబు వన్...
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును అంత మొందించేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో వైసిపిప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు....
అమరావతి: చంద్రబాబు తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తక్షణమే కరకట్టపై ఇళ్లు...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విమర్శలు గుప్పించారు. శనివారం వరుస ట్వీట్లతో విమర్శలు సంధించారు. మాజీ మంత్రులు కొందరు బాబు అక్రమ...
అమరావతి: వరద ప్రమాదం పొంచి ఉన్నా ఇంకా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయకుండా ఇసుక బస్తాలను వేయిస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల...
అమరావతి: పెద్దల సభలో సభ్యుడుగా ఉన్న వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఆ స్థాయిలో లేదని టిడిపి నేత వర్ల రామయ్య విమర్శించారు. చంద్రబాబుపై కృష్ణమ్మ ఆగ్రహించిందంటూ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై...
అమరావతి: విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష విషయంలో సిఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిని జపాన్ రాయబార కార్యాలయం కూడా తప్పుబట్టిన నేపథ్యంలో టిడిపి నేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగమొండి అనే పదంలో...
అమరావతి: అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుంచుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టిడిపి నాయకులకు చెందిన మూడు ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో...