అమరావతి: విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష విషయంలో సిఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిని జపాన్ రాయబార కార్యాలయం కూడా తప్పుబట్టిన నేపథ్యంలో టిడిపి నేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగమొండి అనే పదంలో...
అమరావతి: అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుంచుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టిడిపి నాయకులకు చెందిన మూడు ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో...
అమరావతి: జమీన్ రైతు పత్రిక సంపాదకుడు దోలేంద్ర ప్రసాద్పై దాడి చేసిన నెల్లూరు రూరల్ అధికారపక్షం శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై నెల్లూరు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలుతో సరిపెట్టారు. పోలీసు స్టేషన్పై దాడి చేశారన్న అభియోగంపై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసిపి నేత పివిఎల్ నరసింహరాజు ఏదో సందర్భంలో చేసిన సంచలన వ్యాఖ్యలు నేడు వైరల్ అయ్యాయి. చుట్టుపక్కల నియోజకవర్గంలో పోటీ చేసిన అందరు...
అమరావతి: టిడిపి నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగంగా విమర్శించారు. ‘పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ...
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోట ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడం లేదన్న మాట ఇటీవల చాలా తరచుగా వినబడుతోంది. 2019 ఎన్నికలలో పరాజయాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత అయిదేళ్లలో తాను నవ్యాంధ్రను...
శ్రీశైలం: కొన్ని సంవత్సరాల తర్వాత జలకళ సంతరించుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిగా నిండడంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నాలుగు గేట్లు...
‘విజయనగరం: ఇటీవల వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై శుక్రవారం తీవ్రమైన విమర్శకు దిగారు. దివంగత సీఎం రాజన్న...
అమరావతి: టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారనీ, పోలీసులు పట్టించుకోవడం లేదనీ టిడిపి నాయకులు ఆరోపించారు. పల్నాడులో వైసిపి దాడులు ఎక్కువ జరుగుతున్నాయంటూ చలో పల్నాడు, సేవ్ డెమోక్రసీ పేర శుక్రవారం...
అమరావతి: టిడిపి నాయకుడు నారా లోకేష్ వైసిపి ప్రభుత్వంపై కొత్త విసురు విసిరారు. ‘జె ట్యాక్స్’ పేరుతో వసూళ్లు సాగుతున్నాయని ఆరోపించారు. కియా కార్ల సంస్థ అనంతపురం దగ్గర ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం...
అమరావతి: అన్న క్యాంటిన్లను నిర్వహించడం ఇష్టం లేనప్పుడు ఆ క్యాంటిన్ల రంగు మార్చడానికి 11కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు పెట్టారో సిఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా అని టిడిపి నేత వర్ల రామయ్య...
అమరావతి: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టిడిపిని వీడి బిజెపిలో చేరినా లోపల పచ్చచొక్కా అలాగే ఉందనిపిస్తోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం కాంట్రాక్ట్ల రద్దు, పిపిఎల సమీక్షలపై సుజనా...
అమరావతి: గత తెలుగుదేశం పాలనపై వైసిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు దివాలా...
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానికి వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం పివిపికి చెందిన చెన్నైలోని ఆస్తుల వేలంకు కెనరా బ్యాంక్ అధికారులు నోటీసులు...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసిపి నేత విజయసాయిరెడ్డి, టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు...
అమరావతి: టిడిపి ఎంపి కేశినేని నానిపై వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పివిపి) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పివిపి ఆస్తుల వేలానికి సంబంధించి కెనెరా బ్యాంకు ఇచ్చిన నోటీసుపై కేశినేని నాని చేసిన విమర్శలపై ట్విట్టర్...
అమరావతి: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనపై ఈ...
అమరావతి: రాష్ట్రంలో మరో ఇద్దరికి క్యాబినెట్, ఆరుగురుకి సహాయ మంత్రుల హోదా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ విప్లకు క్యాబినెట్, విప్లకు సహాయ మంత్రి హోదా ఇవ్వాలని...
అమరావతి: బెంజ్ సర్కిల్ వంతెన సమస్య చాలా చిన్నది. ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పెద్ద సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారంటూ టిడిపి ఎంపి కేశినేని నాని ప్రశ్నించారు....
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు – ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ ‘చిత్రకథ’ చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** “అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు. ఒకామె...
అమరావతి: జగన్మోహనరెడ్డికి అధికారం పిచ్చోడిచేతిలో రాయిలాగా ఉందని విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని వ్యాఖ్యానించారు. ప్రైవేటు సంస్థలు, కర్మాగారాల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై నాని ట్విట్టర్...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంజిఆర్ను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సూచించారు. తాజాగా పరుచూరి పలుకులు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివిధ రాజకీయ పార్టీల నుండి బిజెపిలో చేరాలని ఆలోచన చేస్తున్న నేతలకు ఆషాడ మాసం అడ్డంకిగా మారింది. కేంద్రంలో రెండవ సారి అధికారాన్ని హస్తగతం చేసుకున్న బిజెపి ఉభయ తెలుగు...
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానిని ఉద్దేశించి వైసిపికి చెందిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) సోమవారం ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ‘నాలుగు ఓట్లు తెచ్చుకోలేవు అని అనడం కాదు, మొనగాడివి,...
అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన మరో టిడిపి నేత పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి తరుపున పోటీ...
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి)ల ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన పివిపి కేశినేని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందనీ బిజెపి జాతీయ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన...
అమరావతి: విజయవాడ ఎపి కేశినేని నాని చేసిన వ్యంగ్యాస్త్రంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేశినేని చేసిన వివాదాస్పద వ్యాఖ్య నారా లోకేష్ను ఉద్దేశించి అని కొందరు పేర్కొనగా, ఇటీవల...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వైసిపికి ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించనుందని రాజ్యసభ సభ్యుడు సుజనచౌదరి పేర్కొన్నారు. టిడిపి నుండి బిజెపిలో చేరిన తరువాత తొలిసారిగా ఆదివారం ఆయన రాష్ట్రంలో అడుగు పెట్టారు. గన్నవరం...
అమరావతి: వివాదాస్పద పోస్టులతో సోషల్ మీడియాలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్న విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని తాజాగా సంధించిన వ్యంగాస్త్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు, నాలుగు...
అమరావతి: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆపరేషన్ ఆకర్ష్ బాంబు పేల్చారు. రేపు భారీగా చేరికలు ఉంటాయని ప్రకటించారు. ఎవరెవరు చేరనున్నారో తెలియాల్సి ఉంది. విజయవాడ బిజెపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన...
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో నాయకుడు షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ బుధవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్పర్సన్కు పంపించారు. టిడిపి...
అమరావతి: విలువల గురించి మాట్లాడే చంద్రబాబు తక్షణం టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసిపి నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. బలరాం ఎన్నికల...
రాసుకున్న వార్తలూ, లేదా రాసి పెట్టిన వార్తలు చదవడం వేరు. అలాకాక లైవ్ కార్యక్రమాలు నిర్వహించడం, ఫీల్డ్ నుంచి రిపోర్టు చేయడం లేదా ఫీల్డ్ నుంచి జవాబులు లైవ్గా చెప్పడం వేరు! ఆ మధ్య...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహించి వెంటనే ఆయన అక్రమ కట్టడం నుండి నివాసాన్ని ఖాళీ చేయాలని...
అమరావతి: చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో కరణం బలరాం ఎన్నికల అధికారులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనీ...
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమక్షంలో హైదరాబాదులో నాదెండ్ల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ...
అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీల ప్రస్థావన లేకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్పై...
ఫోటో: ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు...
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి...
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
అమరావతి: అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య ట్వీట్ల వార్ ఆసక్తిగా కొనసాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం నిత్యకృత్యమైపోయింది. నేడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేయగా,...
అమరావతి: వైసిపి, టిడిపి నేతలు నేడు రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కిరాయి మనుషులతో వైసిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని మంగళగిరి వైసిపి...
అమరావతి: టిడిపి నేత, మాజీ మంత్రి నారా లోకేష్ను వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేడు ట్విట్టర్ వేదికగా వరప్రసాద్ స్పందిస్తూ అసమర్థుడిగా పేరొంది పప్పు అనే నామకరణంతో సిగ్గుఎగ్గు లేకుండా...
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. టిడిపిపైనా ఆ పార్టీ విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాపై...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వట్టర్ వేదిగా టిడిపి, వైసిపి నేతల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసిపి నుండి 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలనూ...
అమరావతి: వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి నేడు నారా లోకేష్, దేవినేని ఉమాలను తీవ్రస్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర ఆరోపణలు సంధించారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేష్ మెదడు మరింత చిట్టినట్లుంది...