కేంద్రం, తెలంగాణ సర్కార్ లకు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే..?
కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సర్కార్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపి పునర్విభజన చట్టం, రెండు రాష్ట్రాల(ఏపి, తెలంగాణ) ఆస్తుల పంపకాలపై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై...