కేంద్రానికి జగన్ కొత్త మెలిక..విభజన చట్టం మార్చాల్సిందేనా..??
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటునకు స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు. కేంద్రం దీనికి అడ్డు చెప్పాలను కోవడం లేదు. సహకరించడానికీ సిద్ధంగానే ఉంది....