అడ్డంగా మోసపోయిన వైకాపా మినిస్టర్.. వెంటనే మ్యాటర్ జగన్ వరకూ వెళ్ళింది !
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలే ఇసుక దందాలు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడ్డారని నాడు జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు విమర్శించారు. ఉచిత ఇసుక అంటూనే పెద్ద ఎత్తున టీడీపీ...