NewsOrbit

Tag : ap secretariat

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KA Paul: కేఏ పాల్ కు కోపం వచ్చింది .. సచివాలయం మెట్లపై కూర్చుని నిరసన ..ఎందుకంటే..?

sharma somaraju
KA Paul: రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఇఓ) పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కోపం వచ్చింది. కొద్ది సేపు ఏపీ సచివాలయం వద్ద హడావుడి సృష్టించారు. సచివాలయం వద్ద ఆయన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Gudivada Amarnath: ఇదేమి పనయ్యా .. అమర్నాధూ..! సీఎం చైర్ లో మంత్రి అమర్నాథ్ .. సీఎంఓ సీరియస్

sharma somaraju
Gudivada Amarnath: రాష్ట్రంలో పలు పరిశ్రమలకు నిన్న వర్చువల్ గా సీఎం జగన్మోహనరెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే సీఎం రాకపోవడంతో ఆయన స్థానంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చుని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్.. సీఎస్ జవహర్ రెడ్డి ఆకస్మికంగా వచ్చి..!

sharma somaraju
ఏపి (AP)సచివాలయంలో శుక్రవారం ఉద్యోగులకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రెండు వారాల క్రితం సీఎస్ గా జవహర్...
న్యూస్

నాడు వాస్తు, నేడు భద్రత పేరుతో.. అసెంబ్లీ, సచివాలయ గేట్లు మూసివేత

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) నాడు వాస్తు పేరిట, నేడు భద్రతా చర్యల పేరుతో సచివాలయం, అసెంబ్లీకి చెందిన మొత్తం అయిదు గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. గతంలో వాస్తు దోషాల పేరుతో...
న్యూస్

రాజుగారి బాణం ఓ ఐఏఎస్ పై.. ఎవరా అధికారి..?

Muraliak
రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇటివలి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలను, ప్రభుత్వంలోని కొందరు పెద్దలను విమర్శించారు. జగన్ ను నేరుగా విమర్శించకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పడున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు...
ట్రెండింగ్ న్యూస్

వేలాది ప్రజల ప్రాణాలను చాలా పెద్ద రిస్క్ లో పెడుతున్న ఏపీ సర్కార్…!

arun kanna
తిరుమల తిరుపతి దేవస్థానం లో కరోనా వైరస్ భారీగా వ్యాప్తి చెంది ఉంది. ఇప్పటికే 158 మంది దేవస్థానం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా పెద్ద జీయర్ స్వామికి కూడా కరోనా పాజిటివ్...
న్యూస్

బ్రేకింగ్: ఏపీ క్యాబినెట్ మీటింగ్ సచివాలయం లో వద్దు – జగన్ ఆర్డర్స్ ?

arun kanna
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం యొక్క ఆఫీస్ లో ఒక కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో మొత్తం ఆఫీస్ నే మూసేశారు. అయితే తెలంగాణతో పోలిస్తే అత్యధిక మొత్తంలో టెస్టులు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని...
టాప్ స్టోరీస్

సచివాలయ ఉద్యోగుల్లోనూ కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు వ్యవహారం సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న...
టాప్ స్టోరీస్

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...
న్యూస్

వైజాగ్ లో పీవీ సింధు అకాడమీ

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు శుక్రవారం భేటీ అయ్యారు. తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పీవీ సింధు… ముఖ్యమంత్రిని కలిసింది. ఈ...
న్యూస్

జగన్‌కు వాస్తు అడ్డం!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్‌లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్‌ను మరో చోటకు మారుస్తున్నారు. పాత...