ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మొన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ .. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ...
దేశ రాజధాని ఢిల్లీలో ఏపి రాజకీయాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో...
PM Modi: విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.10,742 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. మోడీ ప్రసంగానికి ముందు ఏపీ సీఎం వైఎస్...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామనీ, ఆ హామీల్లోనే...
రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏమిదేళ్లు దాటింది. విభజన హామీ ప్రధానమైన డిమాండ్ ప్రత్యేక హోదా ఊసే మరిచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 25 కి 25 పార్లమెంట్ స్థానాలు ఇస్తే కేంద్రం...
ఏపి, తెలంగాణ విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. రాష్ట్ర విభజన హామీల్లో ప్రధానమైనదిగా ఏపికి ప్రత్యేక హోదా అంశం ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయంగా...
BJP Janasena: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సూన్యం. ఆ పార్టీకి బలం లేదు. ఏపిలో ఆ పార్టీకి ఎన్నికల్లో ఒక శాతం లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి....
Somu Veerraju: కేంద్రంలోని బీజేపీ సర్కార్ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడం లేదు. తెలంగాణ, ఏపి మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించలేదు. రాష్ట్ర...
Somu Veerraju: తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.50లకే అమ్ముతామంటూ ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొంత మంది నాయకులకు పెద్ద సంఖ్యలో జనాలు...
AP News: “తాంబూలాలు ఇచ్చాం –తన్నుకు చావండి” అన్న సామెత మాదిరిగా కేంద్రం తీరు కనబడుతోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. విభజన చట్టంలోని అనేక హమీలను కేంద్రం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు...
YS Jahgan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు, అదే విధంగా ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆయన వాడుకోవాలంటే...
Chandrababu: ప్రత్యేక హోదా ఏమై సంజీవనా, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో ఏమి జరిగింది, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వదులుకొని ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు...
AP Capital Issue: అటు కేంద్ర, ఇటు రాష్ట్ర పాలకుల తీరుపై సీబీఐ మాజీ జేడి వీవీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఆయన నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహా...
AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం మరో సారి స్పష్టం చేసింది. ఏపికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్ నాయుడు...
AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అంశం మరో మారు తెరపైకి వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు...
Parliament Monsoon Session 2021: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఈసారి గట్టిగానే గళం విప్పింది. మొదటి రోజు, రెండవ రోజు రాజ్యసభ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై...
Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన అఖిల పక్ష...
AP Special Status: “ప్రత్యేక హోదా కష్టమని.. దేవుడి దయ.., కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు, మన అవసరం బీజేపీకి లేదు. ఉంటె అడిగేవాళ్ళం” అంటూ సీఎం జగన్ నిన్న చెప్పారు. దీంతో రాష్ట్రానికి...
AP Special Status : తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా ఏపి, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఈ సామెతకు అద్దం పడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో...
జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందని స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఎక్కువగా మాత్రం ఏపీ రాజకీయాల పై నే ఫోకస్ పెట్టి పవన్ పొలిటికల్ అడుగులు వేయడం జరిగింది. 2014...
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి చాలావరకూ మొండితనంగా అనుకున్నది సాధించే వరకు నిద్రపోరూ అన్న రీతిలో ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చాలా మంది జగన్...
2014 ఎన్నికలలో గెలిచిన చంద్రబాబుని ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ముప్పుతిప్పలు పెట్టిన అంశాలలో ఒక అంశం ఏపీ కి “ప్రత్యేక హోదా”. ఈ నినాదం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో జగన్...
బీజేపీతో అనధికార స్నేహం విషయంలో..కేంద్ర ప్రభుత్వంతో అనధికార ఒప్పందాలు విషయం లోనూ.. ప్రత్యేక హోదా విషయంలోనూ.. అమరావతి రాజధాని విషయంలోనూ.. బిజెపిపై విమర్శల విషయంలోనూ..వైసీపీ అధినేత సీఎం జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక...
మోడీని అంతా సౌమ్యుడిగా అభివర్ణిస్తారు కానీ రాజకీయాల గురించి బాగా తెలిసిన వారికి మాత్రమే అతను ఎంత గడుసు గా వ్యవహరిస్తాడు మరియు తన అనుకున్నదాని కోసం ఎలా పట్టు పడతాడు అని కొందరికే...
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని, ఇవాళ కాకపోతే రేపు...
విజయవాడ: బిజెపికి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైసిపియేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏన్ ఆర్ సికి ఓటేసి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నారని అన్నారు. నిన్న ఢిల్లీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం...
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడే పరిస్థితి లేదనీ, అడుగుతూనే ఉంటామనీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పినట్లుగా వైసిపి పార్లమెంట్ సభ్యులు గురువారం మరో...
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై 24 రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన నిర్వహిస్తున్నా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాకపోవడంతో జై ఆంధ్రప్రదేశ్...
అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్ఆర్సికి వ్యతిరేకంగా...
విజయవాడ: సీఎం జగన్ కు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బుధవారం ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ పథకం ప్రకారం ఏపీ శాసనసభలో తరచు హోదా అడుగుతూ పదే...
న్యూఢిల్లీ: బిజిపి నాయకత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వజూపిందన్న ఊహాగానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జగన్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై పోరాడే పరిస్థితి లేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనప్రాయంగా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ తర్వాత ఆంధ్రాభవన్లో...
అమరావతి: వైసిపికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన ఇంటి దగ్గర చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు: ‘ఇంత ఘన...
వికరాబాద్, మార్చి8: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన...
హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకై వైసిపి అధినేత వైఎస్ జగన్కి విజయం చేకూర్చాలని ప్రజలకు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోది ప్రభుత్వంలో భాగస్వామ్యంగా...
విశాఖపట్నం, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్తతరం నాయకుడిని కోరుకుంటున్నారని బిఎస్పి అధినేత్రి మాయావతి అన్నారు. తమ కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని మాయావతి పేర్కొన్నారు. విశాఖపట్నంలో బుధవారం...
విజయవాడ, మార్చి 31: కేంద్రంలోఅధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రజల...
వరంగల్లు, మార్చి 1 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే హోదా కావాలని యువత కోరుకుంటున్నదని మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్లు రూరల్ జిల్లాలో...
కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి మాట తప్పిందని...