219 మందితో ఏపి టీడీపీ కొత్త కమిటి..! నల్లారికి కీలక పదవి..!..బీసీలకు పెద్దపీట..!!
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయాన్ని...