తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవేళ కీలక భేటీ జరిగింది. అయితే ఎటువంటి నిర్ణయాలు లేకుండానే అసంపూర్తిగా సమావేశం ముగిసింది. మరో సారి భేటీ కావాలా వద్దా అన్న నిర్ణయం...
AP Politics: రాష్ట్ర విభజన జరిగి దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. ఆంధ్ర, తెలంగాణ విడిపోయి రెండు రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. ఇంకా విభజన సమస్యలు అంతే ఉన్నాయి. ఆస్తులు, అప్పుల పంపకాల వివాదం కొనసాగుతూనే...