మత రాజకీయం..! టీడీపీ × వైసీపీ మధ్యలో బీజేపీ
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ప్రతిపక్షాలకు ఆస్త్రాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఏర్పడుతోంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం...