NewsOrbit

Tag : ap three capital issue

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం వైఎస్ జగన్ విశాఖ మకాం మార్పునకు మూహూర్తం ఫిక్స్ ..? ఎప్పుడంటే..?

sharma somaraju
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం విశాఖ కు షిప్ట్ చేసి అక్కడి నుండే పరిపాలన చేయాలని ఎప్పటి నుండో భావిస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని అత్యవసర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అమరావతి కేంద్రంగా త్వరలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ .. ఆ భారీ కార్యక్రమానికి శ్రీకారం

sharma somaraju
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి కేంద్రంగా ఓ భారీ కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న తరణంలో సీఎం జగన్ అమరావతిలో పర్యటన ఆశక్తికరంగా మారుతోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా మరో మారు రాజధానిపై స్పష్టత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
ఏపిలో మూడు రాజధానులపై మరో మారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొన్న దిగ్గజ వ్యాపార వేత్తలు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: మళ్లీ హైకోర్టుకు చేరిన రైతుల పాదయాత్ర పంచాయతీ.. నిరసనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

sharma somaraju
AP High Court: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల పాదయాత్రలో తాము పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేపు విశాఖలో ఉత్తరాంధ్ర గర్జన .. నేతలు ఎవరు ఏమన్నారంటే..?

sharma somaraju
అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రేపు విశాఖలో గర్జన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే విశాఖ గర్జనను జయప్రదం చేయాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈ నెల 27వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు హోంశాఖ నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

15 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు .. ఈ సమావేశాల్లో పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు..?

sharma somaraju
ఈ నెల 15వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

29న ఏపి మంత్రి వర్గ సమావేశం.. ఈ కీలక అంశాలపై నిర్ణయాలు..?

sharma somaraju
ఏపి కేబినెట్ భేటీ ఈ నెల 29న జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 (సోమవారం)...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet: 7న ఏం జరగబోతుంది..!? క్యాబినెట్ భేటీకి హాట్ హాట్ టాపిక్స్ సిద్దం..!

sharma somaraju
AP Cabinet: ఈ నెల 7వ తేదీన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ బేటీ జరగనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 3వ తేదీన కేబినెట్ బేటీ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital Issue: రాజధాని మార్చాలంటే ఇలా..! తీర్పులోనే వెసులుబాటు చూపిన హైకోర్టు..!!

sharma somaraju
AP Capital Issue: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు నిన్న కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Amaravathi Capital: రాజధాని కేసుల్లో జగన్‌కి పెద్ద షాక్..? సుప్రీంకి వెళ్లినా పరిస్థితి మారుతుందా..?

Srinivas Manem
Amaravathi Capital: రాజధాని అమరావతికి సంబంధించి ఏపి హైకోర్టులో రోజు వారి విచారణ మొదలైన సంగతి తెలిసిందే. ఎప్పుడో 2020 ఆగస్టు నెల నుండి మొదలైన విచారణ కరోనా కారణంగా ఆగిపోయి, దశలవారిగా చీఫ్ జస్టిస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Governor Delhi Tour: ఏపి గవర్నర్ కు కేంద్రం నుండి కబురు..! ఎందుకంటే..?

sharma somaraju
AP Governor Delhi Tour: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ కు కేంద్రం నుండి కబురు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో చాలా కాలం నుండి గవర్నర్ ఢిల్లీకి వెళ్లలేదు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్...
న్యూస్

రాజధాని పిటిషన్‌లపై రేపటి నుండి హైకోర్టులో రోజువారి విచారణ

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని మార్పునకు సంబంధించిన కేసులపై విచారణను చేపట్టింది. రేపటి నుండి రోజు వారి విచారణ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకె మల్లేశ్వరి,...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధానిపై స్టేటస్ కో అక్టోబర్ 5వరకు పొడిగింపు

Special Bureau
  (అమరావతి నుండి“న్యూస్ ఆర్బిట్”బ్యూరో) ఏపి పరిపాలనా రాజధాని తరలింపునకు చేసిన చట్టంపై విధించిన స్టేటస్ కోను హైకోర్టు అక్టోబర్ అయిదవ తేదీ వరకూ పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన దాఖలైన 93 పిటిషన్లపై...
టాప్ స్టోరీస్ న్యూస్

కేంద్రానికి జగన్ కొత్త మెలిక..విభజన చట్టం మార్చాల్సిందేనా..??

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటునకు స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు. కేంద్రం దీనికి అడ్డు చెప్పాలను కోవడం లేదు. సహకరించడానికీ సిద్ధంగానే ఉంది....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మోడీ ఓకే..! జగన్ ఓకే..! కోర్టులే నాట్ ఓకే..!?

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలనాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ముచ్చటగా మూడవ సారీ తమకు రాష్ట్రాల రాజధానులతో...
టాప్ స్టోరీస్ న్యూస్

పాపం..! నదుల వరదలు రాజకీయ వరదల్లో కొట్టుకుపోయాయి…!

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు వరద ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులకు ఏడాదికి ఒక సారో రెండు మూడేళ్లకో వరదలు రావడం సహజంగా జరుగుతున్నదే. అదే మాదిరిగా...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కేంద్రం అంత పని చేసిందా..? కౌంటర్ లో ఏముంది..? ఏం లేదు..?

sharma somaraju
  రాజధాని అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాజధాని పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేసింది. సాయంత్రం నుంచి ఇదే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సుజనా”చౌదరి” అలా..! సోము వీర్రాజు ఇలా…! పార్టీ ఒకటే, స్వరాలు వేరు..!

sharma somaraju
ఏపి మూడు రాజధానుల అంశంలో బీజేపీ నేతలు ఇంకా ద్వంద వైఖరినే కొనసాగిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్నది తమ పార్టీ స్టాండ్ అంటూనే, రాజధాని అంశంలో కేంద్రం జోక్యం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

నిపుణులు ఏమి చెప్పారో.. కోర్టు ఏమి చేస్తుందో.. రాజధానిపై ఇప్పటికీ ఉత్కంటే.. !!

sharma somaraju
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన...
టాప్ స్టోరీస్

చకచకా వికేంద్రీకరణ పనులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
రాజ‌కీయాలు

‘వివేకా హత్యపై జ్యూడీషియల్ విచారణ చేయాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఏపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదటి నుండి అనుమానం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అది ఇంటి వ్యక్తులపనే, బయటి వాళ్లు చేసి...
రాజ‌కీయాలు

ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం...
న్యూస్

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి...
టాప్ స్టోరీస్

36వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

నగర పాలక సంస్థగా అమరావతి ప్రాంతం?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వైసిపి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి...
న్యూస్

రాజధానిపై పాలకొల్లులో ప్రజాబ్యాలెట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్‌ల ఆధ్వర్యంలో ఈ ప్రజా...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
బిగ్ స్టోరీ

దివాలాకోరు ఆంధ్రా మేధ!

Siva Prasad
సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో పాటు ఇంత త్వరగా పాలితుల తలరాతలు...