NewsOrbit

Tag : ap three capitals issue

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: ఏపిలో సంచలనం .. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపి సర్కార్

sharma somaraju
Big Breaking: మూడు రాజధానుల అంశంపై ఏపి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది ఏపి సర్కార్. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే తాజాగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతోందన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chalo Delhi: ‘బిల్డ్ అమరావతి – సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఢిల్లీ బాటపట్టిన రాజధాని రైతులు

sharma somaraju
Chalo Delhi: అమరావతి రాజధాని ప్రాంత రైతులు మరో సారి ఢిల్లీ బాటపట్టారు. ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రక్రియ గురించి మాట్లాడినప్పటి నుండి అమరావతి ప్రాంత రైతులు జేఏసీగా...
న్యూస్ రాజ‌కీయాలు

Jagan Stalin: చట్టాలు రాజ్యాంగ బద్దంగానే చేయాలి..! జగన్ కు అయిన అనుభవమే స్టాలెన్ కూ..!?

sharma somaraju
Jagan Stalin: చట్ట సభల్లో తమకు అధికారం ఉంది. ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారు. మేము ఏ చట్టం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది పాలకుల పక్షాల వాదనగా ఉంటుంది. అయితే చేసిన చట్టాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: అప్పుడు తమ్మినేని ..! ఇప్పుడు మోదుగుల..!!

sharma somaraju
AP High Court: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు, వైసీపీ మినహా ఇతర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu : చంద్రబాబుకు వైసీపీ షాక్ లు..! మామూలుగా ఇవ్వడం లేదుగా..!!

sharma somaraju
Chandra Babu : రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తొలి సింబల్ ఎన్నికలు కావడంతో కోస్తా ఆంధ్ర,...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రోడ్డెక్కని రోజులుగా కరోనా కాలం…!! అదేమిటో చదవండి..!

sharma somaraju
కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఏమో కానీ ప్రపంచాన్ని మొత్తం గడగడ లాడిస్తున్నది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసింది. లాక్ డౌన్ సడలింపుల పర్వం ప్రారంభం కాక ముందు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పాపం ‘సుజనా’.. నిన్ను పట్టించుకునేదెవరు..??

sharma somaraju
సుజనా చౌదరి.. ఏపీ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా బాగా వినిపిస్తున్న పేరు. చంద్రబాబు నాయుడు నీడ. చంద్రబాబు అధికారం కోల్పోయి వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపిలోకి వెళ్ళి తన రక్షణ తాను చూసుకున్న...
టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
టాప్ స్టోరీస్

జివిఎల్ ఇప్పుడేమంటారో!?  

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనకు అధికార పార్టీ ఎంపి సంఘీభావం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు...
రాజ‌కీయాలు

‘వివేకా హత్యపై జ్యూడీషియల్ విచారణ చేయాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఏపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదటి నుండి అనుమానం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అది ఇంటి వ్యక్తులపనే, బయటి వాళ్లు చేసి...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
టాప్ స్టోరీస్

రాజధాని ఉద్యమం మరింత ఉధృతం:రేపు మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
న్యూస్

ఉద్దండరాయునిపాలెంలో ముగిసిన కాలభైరవ యాగం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ  ఉద్దండరాయునిపాలెంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న కాలభైరవ యాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ అమరావతి కోసం తమ వంతు...
టాప్ స్టోరీస్

అమరావతి భూముల కొనుగోళ్లు:796మందిపై సిఐడి కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల...
టాప్ స్టోరీస్

అత్యంత గోప్యంగా ఏపీ కేబినెట్ ఎజెండా!

Mahesh
అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...