AP CM YS Jagan: ఏపిలో భారీ టూరిజం ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!
AP CM YS Jagan: పర్యాటక రంగానికి ఏపి చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం...