బాలల్లో స్ఫూర్తికి “కిడ్స్ టేక్ఓవర్” నిర్వహించిన వాసిరెడ్డి పద్మ
(గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని “బాలికే భవిష్యత్తు” పేరుతో గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చిన సంగతి...