NewsOrbit

Tag : ap

న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానులని ఆపే దమ్ము ఆ రాష్ట్రానికే ఉందా ?

sridhar
ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాకుండా అటు దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు. అధికార పార్టీ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యంపై వివిద ప‌క్షాలు త‌మ వైఖ‌రిని వెల్ల‌డిస్తున్నాయి. అయితే,...
న్యూస్

అంత దూరం డిల్లీ వెళ్ళి .. సుప్రీం కోర్టు నడిబొడ్డులో పప్పులో కాలేసిన జగన్ అండ్ కో ?? 

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి కోర్టుల రూపంలో తీవ్ర అసంతృప్తి ఎదుర‌వుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో ఈ నిరాశ త‌ప్ప‌డం లేదంటున్నారు. మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వం తీరును...
న్యూస్

బ్రేకింగ్ : తెరమీదకి మళ్ళీ పోలవరం మ్యాటర్ .. ఉలిక్కిపడ్డ ఏపీ ప్రజలు !

sridhar
టీడీపీ సీనియర్‌ నేత,మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మ‌రోమారు ఏపీ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ త‌ర‌ఫున వివిధ అంశాల‌పై స‌మ‌గ్రంగా మాట్లాడే నేతల్లో ఒక‌రిగా పేరున్న ఆయ‌న తాజాగా ఏపీ...
రాజ‌కీయాలు

వాళ్ళకి జగన్ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు ?? రగిలిపోతున్నారు !!

sridhar
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లే…పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై ర‌గిలిపోతున్నార‌నే ప్ర‌చారం హ‌ఠాత్తుగా తెర‌మీద‌కు వ‌చ్చింది. వాళ్లంతా పార్టీ నేత‌లే అయిన‌ప్ప‌టికీ…పార్టీ పెద్ద‌పై ఎందుకు అస‌హ‌నంగా ఉన్నార‌నే...
న్యూస్

ఓకే వైజాగ్ వస్తా .. కానీ ఒక కండిషన్ ‘ జగన్ కి మోడీ ఫోన్ కాల్ ??

sridhar
ఏపీలో ఇప్పుడు పెద్ద ఎత్తున న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల కంటే మూడు రాజ‌ధానుల ఏర్పాటే హాట్ టాపిక్ అనేది రాజ‌కీయ వ‌ర్గాల అభిప్రాయం. అమరావతిని వదిలేసి, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలని...
న్యూస్

రూటు మార్చిన చంద్రబాబు .. జగన్ కి చెక్ పెట్టే కొత్త స్ట్రాటజీ బాగుందే ! 

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డంలో ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు స్టాండ్ మార్చారా? ఏ పాయింట్లో అయితే సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారో….ఏ సంచ‌ల‌న నిర్ణ‌యంతో ముందుకు సాగుతున్నారో...
న్యూస్ రాజ‌కీయాలు

మోడీ తో కలిసి కీలక పావులు కదపబోతున్న ఐవైఆర్ కృష్ణారావు .. జగన్ కి చెక్ మేట్ ?

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తావించడం జరిగింది. రెండు రోజుల క్రితం...
న్యూస్ రాజ‌కీయాలు

భారీగా పెరిగిన కేసులు చూసి కొత్త ఆదేశాలు ఇచ్చిన జగన్..! రేపటి నుండే అమలు

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు కళ్లెం వేసేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగాడు. ఊహించని రీతిలో పెరిగిపోతున్న కరోనా వ్యాప్తికి ఏపీ సర్కార్ ఉక్కిరి...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజలకే అసలైన ప్రాబ్లం..! మరిప్పుడెలా…?

arun kanna
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విజయవంతంగా నెరవేరుస్తూ తాజాగా ఏపీలో కొత్త జిల్లాల కు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కొత్త జిల్లాలపై...
న్యూస్

భారత్ లో లక్షా 38 వేలు దాటిన కరోనా కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు దేశ వ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది...
న్యూస్

ఏపిలో రేపటి నుండి ఆర్టీసీ సర్వీసుల పునరుద్దరణ

sharma somaraju
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్‌ సర్వీసుల పునః ప్రారంభానికి రంగం సిద్ధం అయింది. ప్రజా రవాణా ప్రారంభానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో గురువారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు...
న్యూస్

అతి తీవ్ర తుఫానుగా ‘అంపన్‌’

sharma somaraju
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ తుపాను తీవ్రత సోమవారం మరింత పెరిగి పెను తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 20న పశ్చిమ బెంగాల్ లోని దిఘా, బంగ్లాదేశ్‌ దీవుల...
న్యూస్

భారత్ లో 90 వేలు దాటిన కరోనా కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల కరోనా వైరస్ కేసుల సంఖ్య 90,927కు చేరింది....
న్యూస్

ఎపిలో పెరుగుతున్న కరోనా కేసులు: ప్రజల్లో ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతున్నా కొరోనా కేసులు పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు...
టాప్ స్టోరీస్

ఇక కొంచెం వెసులుబాటు…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గత 28 రోజులుగా లాక్ డౌన్ అమలుతో స్తంభించిన జనజీవనానికి సోమవారం నుండి కొంత ఉపశమనం లభించనుంది. దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి అమలు అవుతున్న లాక్ డౌన్ విషయంలో...
టాప్ స్టోరీస్

వృద్ధుల్లో వైరస్ వృద్ధి…!

sharma somaraju
ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏదో ఒక అనారోగ్య రుగ్మతలు ఉన్నవారిపైన, వయసు పైబడిన వారిపైనా అధిక ప్రభావం చూపుతున్నట్లు కనబడుతున్నది. మృతుల్లో 60 ఏళ్ల పైబడిన వారే ఎక్కువ దేశంలో...
టాప్ స్టోరీస్

ఉగాది ఇళ్ల పట్టాల పంపిణికై మోదీకి జగన్ ఆహ్వానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలో ఉగాది పండుగ నాడు చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి చేసే కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని...
న్యూస్

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి...
న్యూస్

పృద్వి రాజీనామాపై రైతుల హర్షం

sharma somaraju
అమరావతి: అమరావతి రైతుల ఆందోళనను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన ఎస్‌విబిసి చైర్మన్ పృద్వీపై ప్రభుత్వం వేటు వేయడంతో నెక్కల్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడియో లీక్ దుమారంతో పృద్వి వివాదంలో చిక్కుకొని తన...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు బిల్లు సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం...
టాప్ స్టోరీస్

ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజధాని రాజకీయం మరింత వేడెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి. గురువారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

అప్పుడు ‘తెలుగు లెస్సేనా’ అన్నారు.. మరి ఇప్పుడు ?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు....
టాప్ స్టోరీస్

తెలుగు వద్దా?ఆంగ్లమే ముద్దా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం  తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు...
న్యూస్

ఇన్‌చార్జి సిఎస్ నీరబ్‍‌‌కు బాధ్యతలు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి సిఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సిఎస్ నుండి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్టాల్లో వర్షబీభత్సం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం జిల్లాలలో భారీ...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

sharma somaraju
అమరావతి: బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత...
టాప్ స్టోరీస్

మరో అల్పపీడన హెచ్చరిక

sharma somaraju
అమరావతి: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కోస్తా ప్రజానీకానికి వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో ఈ నెల 12నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతం,...
న్యూస్

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉభయ తెలుగు రాష్టాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు...
టాప్ స్టోరీస్

అటు తుపాను..ఇటు వడగాలి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇంతవరకూ ఎరుగని వడగాల్పులతో భారతదేశం మండిపోతున్నది. దక్షిణాది కన్నా ఉత్తరాది మరీ ఉడికిపోతోంది. జూన్ మొదటివారంలోనే నైరుతి రుతుపవనాలతో చల్లబడాల్సిన దక్షిణభారతం రెండవవారం వచ్చిన తర్వాత కూడా వడగాల్పులతో అల్లాడుతోంది....
టాప్ స్టోరీస్

బిజెపి గేమ్ ప్లాన్ మొదలయిందా?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పావులు కదపడం మొదలయ్యింది. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపింది. జనసేన పార్టీ నుంచి పత్తిపాడు...
సెటైర్ కార్నర్

నరసింహన్ ఫార్ములా ఇదే!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠ పరచటం కోసం ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో ఓ సమావేశం నిర్వహించారు....
టాప్ స్టోరీస్

తొందరెందుకు.. వేచి చూద్దాం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా పరిగణించాల్సిందిగా కోరాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇవిఎంల...
న్యూస్

బలపడుతున్న ‘ఫొని’

sharma somaraju
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘ఫొని’ తుపాను క్రమంగా బలపడుతోంది. వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. పొని తుపాను ప్రస్తుతం చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచీలీపట్నంకు 1,260 కిలో...
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఓటర్ల జాబితా తప్పుల తడక’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రపరి 4: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం  ఆయన పార్టీ నాయకులను...
న్యూస్

ఇకనుండి ఎపి 39 సిరీస్

Siva Prasad
అమరావతి,జనవరి 30:  ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కూ ఒకే సిరీస్ నెంబరును ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ‘ఒకే రాష్ట్రం..ఒకటే సిరిస్‌’ కింద ఎపి 39 సిరిస్‌తో బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కొత్త...
న్యూస్ రాజ‌కీయాలు

జయహో బిసికి ‘కౌంటర్‌’గా వైసిపి బిసి గర్జన

Siva Prasad
హైదరాబాద్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘జయహో బిసి’ సభకు  పోటీగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  త్వరలో ‘బిసి గర్జన ’ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో వైసిపి అధినేత వైఎస్...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సభకు 22 పార్టీల నేతలు

Siva Prasad
అమరావతి, జనవరి 21: అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభలో 22 పార్టీల నేతలు పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం తెలుగుదేశం పార్టీనేతలతో ఆయన టెలికాన్ఫ‌రెన్స్‌ మాట్లాడుతూ కోల్‌కతాలో విపక్షాలు నిర్వహించిన...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ద్వివేది

Siva Prasad
అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఐఎస్‌ఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. జాతీయ ఎన్నికల సంఘం గురువారం ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్ పి సిసోడియాను బదిలీ చేసి...
Uncategorized

అమిత్ షా పర్యటన రద్దు

Siva Prasad
వైఎస్సార్‌జిల్లా(కడప), జనవరి 17: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన రద్దు అయినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. గురువారం ఆయన వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కడప లో...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ లెక్క కరెక్టేనా లేక మరో సెల్ఫ్ గోలా?

Siva Prasad
రాజకీయ నేతల పాదయాత్రల చరిత్రలోనే సుదీర్ఘమైన, రికార్డు స్థాయి పాదయాత్రను ఇటీవలే ముగించి మళ్లీ పాలిటిక్స్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు ఉద్యుక్తుడైన వైసిపి అధినేత జగన్ వచ్చీ రావడంతో తమ పార్టీ...
న్యూస్

హైకోర్టు విభజనపై పిటిషన్ కొట్టివేత

sarath
  ఢిల్లీ, జనవరి1: ఉమ్మడి హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రెండు హైకోర్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రమాణ స్వీకారాలు కూడా పూరైన నేపథ్యంలో...
న్యూస్

ఏపీ న్యాయవాదులకు సుప్రీం లో చుక్కెదురు

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో సరైన సంప్రదింపులు జరపలేదనీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు తగిన గడువు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం   దాఖలు...
న్యూస్

‘వృద్ధి ఫలాలు అందరికీ అందాలి’

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 25: పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తేనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ప్రగతిపై మూడవ శ్వేతపత్రం  విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం కీలకమైనది. బాధల్లో వుండే...
న్యూస్

సుపరిపాలనపై శ్వేతపత్రం

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24 : వరుస శ్వేతపత్రాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు మంగళవారం రెండవ వైట్‌ పేపర్‌ను విడుదల చేశారు. గుడ్ గవర్నెన్స్‌పై రూపొందించిన ఈ శ్వేతపత్రంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సుపరిపాలన...
న్యూస్

ఎపీలో ప్రారంభమైన డీఏస్సీ పరీక్షలు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న అత్యంత కీలకమైన డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొత్తం 125 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7,902...