మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
మొహమ్మద్ సనావుల్లా విషయంలో మనం సంతోషించాలి. పోలీసుల అదుపు నుండి అతను విడుదల అయ్యాడు. కాకపోతే అతనికి లభించింది కేవలం మధ్యంతర జామీనే. అతని బయోమెట్రిక్ వివరాలు అస్సాం పోలీసులు తీసుకున్నారు. అలాగే కామరూప్...
గత సంవత్సరం కొలకతా వీధుల్లో రామనవమి ఊరేగింపు ఎగ్జిట్ పోల్స్ ఊహించిన విధంగా ఎన్నికల ఫలితాలు కనుక ఉంటే ఈవిఎం పరికరాలు రిగ్గింగ్ చేశారు అనే ఆరోపణలు మనం వింటాం.ఎన్నికల ఫలితాలు ఏ...