ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అంతా అమరావతి గురించే. దాదాపు ఎనిమిది నెలలు జగన్ విపరీతంగా పోరాడి తన మూడు రాజధానులు కలను నెరవేర్చుకున్నాడు. టీడీపీ ఇకపై ఏ కోర్టుకు తిరిగినా కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పునఃనియామకం కోసం హైకోర్టు దిశానిర్దేశం తో ఆయన గవర్నర్ ను కలవనున్నారు. 20వ తేదీన రాజ్ భవన్ నిమ్మగడ్డకు అపాయింట్ మెంట్ ఇచ్చింది. ...