NewsOrbit

Tag : apsrtc

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kavali (Nellore): ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

sharma somaraju
Kavali (Nellore): రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నిందితులను మీడియా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిఎస్ ఆర్టీసీ లో భారీగా జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ .. అధికారులు ఇస్తున్న క్లారిటీ ఇది

sharma somaraju
ఏపిఎస్ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏపిఎస్ ఆర్ టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2023 పేరుతో వాట్సాప్ లో ఓ వార్త మంగళవారం సోషల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా టీఎస్‌ఆర్టీసి కార్గో, పార్సిల్ సేవలు అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల ఆదరణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: జగన్ రెడ్డి చేతగాని ప్రభుత్వం అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు వైసీపీ వాళ్లు...
న్యూస్ రాజ‌కీయాలు

APSRTC : లీడర్ అంటే ఇలా ఉండాలి..! ఏపీ ఆర్టీసీ వారికి చుక్కలు చూపించిన మంత్రి నాని….

siddhu
APSRTC :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమాచార గోడ కూడా అనేది ఏర్పడిపోయింది. తెలంగాణ వార్తలు తెలంగాణ లో…. ఆంధ్ర వార్తలు ఆంధ్ర ప్రదేశ్ లో రావడం తప్పించి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

APS RTC : ఏపిఎస్ ఆర్‌టీసీ ఎంత నష్టాల్లో ఉందా తెలుసా..?

sharma somaraju
APS RTC : ఏపిఎస్ ఆర్‌టీసీ చాలా కాలంగా నష్టాల్లో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం ఆర్‌టీసీకి మరింత భారం అవుతోంది. లీటర్ డీజిల్‌కి ఒక్క రూపాయి పెరిగితే...
న్యూస్ బిగ్ స్టోరీ

APS RTC : బస్ ప్రయాణికులకు కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ..!!

sekhar
APS RTC : లాక్ డౌన్ తర్వాత ఎలాగైనా ఆర్థికంగా రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఏపీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ APS RTC  ప్రయాణికులను ఆకర్షించడానికి కళ్లుచెదిరే ఆఫర్...
న్యూస్ రాజ‌కీయాలు

ఆర్‌టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! అది ఏమిటంటే..?

sharma somaraju
  వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఆర్ ‌టీ సీ విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలంగా ఆర్ ‌టీ సీ కార్మికుల డిమాండ్ పరిష్కారం అయి...
టెక్నాలజీ న్యూస్

తిరుమల వెళ్తున్నారా..!? ఈ బస్సు కచ్చితంగా ఎక్కాల్సిందే..! టీటీడీలో కొత్త బస్సులు

bharani jella
  నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. ఇల వైకుంఠపురంగా విలసిల్లుతున్న తిరుమల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్ ఆర్.టీ.సి ద్వారా త్వరలో ఎలక్ట్రిక్...
ట్రెండింగ్ న్యూస్

బస్సు ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గిచిన ఏపీఎస్ ఆర్టీసీ

Teja
చిరు వ్యాపారులకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్తను అందించింది. ఈ శుభవార్త రైతులకు, చిరు వ్యాపారులకు, తక్కువ రవాణా చేసేవారికి వర్తింస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే వీరిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీలో ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం...
న్యూస్ రాజ‌కీయాలు

బుక్కయిపోయిన జ‌గ‌న్ … ఆ మంత్రిని మెచ్చుకున్న కేసీఆర్‌

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కో అంశాన్ని ఎలా విశ్లేషిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా పక్కా ప్లానింగ్‌తో ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఓ మంత్రిని ప్ర‌శంసించారు. ప్రగతి భవన్ లో...
రాజ‌కీయాలు

కేసీఆర్, జగన్ ఈ చిన్న సర్దుబాటు చేయలేకపోయారే..!?

Muraliak
కరోనా వచ్చి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. ఇదే కరోనా ఇప్పుడు ఒక ప్రజా రవాణా సంస్థకు కళ్లు తెరిపించింది. మరో సంస్థకు నష్టం చేకూర్చింది. అందులో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ అయితే.. మరొకటి టీఎస్ఆర్టీసీ. లాక్...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్… జ‌గ‌న్‌.. ఓ ఆర్నేళ్ల ట్విస్టుకు నేడే శుభం?

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఉన్న స‌ఖ్య‌త గురించి, కొద్దికాలం కింద‌ట నీటి వివాదం నేప‌థ్యంలో ఏర్ప‌డిన గ్యాప్ గురించి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు.  ...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పోరు..! ఆర్టీసీ పాపం ఎవరిదీ..!?

Srinivas Manem
దసరా అంటే తెలంగాణాలో బతుకమ్మలు.., ఏపీలో నవరాత్రి ఉత్సవాలు.. ఉద్యోగులకు సెలవులు.., రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు.., బస్టాండులో సందళ్ళు.., రోడ్డుపై ప్రయాణ హడావిడీలు..!! దసరా వస్తే చాలు.., హైదరాబాద్ నుండి వేలాది బస్సుల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్, జ‌గ‌న్ స‌ర్కారు… మ‌న కోసం చేసే గొప్ప ప‌ని ఇదే

sridhar
ద‌స‌రా పండుగ తెలుగ రాష్ట్రాల్లో మునుప‌టి ఉత్సాహంతో సాగ‌డం లేద‌నే సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే క‌రోనా ఎఫెక్ట్‌. కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది దసరా కాస్త కళ తప్పింది. ఎప్పుడూ ఉండే సందడి కనిపించడం...
టాప్ స్టోరీస్ న్యూస్

తేలని ఆర్‌టీసీ కిలో మీటర్ల పంచాయతీ.. ! పండుగకు బస్సులు లేనట్లేనా..!?

Special Bureau
  (ఆమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు పునరుద్ధరణ మరింత ఆలస్యం అయ్యేటట్లు కనబడుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపే విషయంపై...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్, వైఎస్ జ‌గ‌న్ వ‌ల్లే… తెలుగు ప్ర‌జ‌ల‌కు బిగ్ షాకింగ్‌

sridhar
ఆర్థికంగా ఉన్న‌వాళ్ల గురించి కాకుండా పేద మ‌ధ్య త‌ర‌గ‌తి వారి గురించి ఆలోచిస్తేనే అంద‌రికీ మేలు క‌దా. ఇప్పుడు చ‌ర్చించుకోబోయేది అలాంటి విష‌య‌మే. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇద్దరు సిఎంల ‘ప్రైవేటు’ పరం..! వరమా..?శాపమా..??

Special Bureau
  (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చందరశేఖరరావు (కెసిఆర్) మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుపునకు పరోక్షంగా...
న్యూస్ రాజ‌కీయాలు

వర్ల రామయ్య కి వరాలు కురిపించిన చంద్రబాబు ? 

sekhar
టిడిపి పార్టీ తరఫున మీడియా ముందు వాయిస్ వినిపించడం లో ఎప్పుడూ ముందుంటారు వర్ల రామయ్య. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ పదవిలో వర్ల రామయ్య కొనసాగుతూ టిడిపి పార్టీలో...
న్యూస్

బ్రేకింగ్: ఏపీ ఆర్టీసీ నగదు రహిత సేవలు త్వరలో ప్రారంభం

Vihari
కరోనా నేపథ్యంలో నగదు రహిత సేవలు అందించేందుకు ఏపీ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ప్ర‌థ‌మ్ పేరుతో ఒక యాప్ ను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ముందుగా...
న్యూస్

సిఎం ఎస్ అంటే… 24గంటల్లో ప్రజా రవాణా పునరుద్దరణ

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో బస్సు సర్వీసుల (ప్రజా రవాణా) పునరుద్దరణకు ఆర్టీసీ సిద్ధంగా ఉందనీ, అయితే బస్సు సర్వీసులు నడిపే విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని రాష్ట్ర...
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్‌టిసి కార్మికులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనవరి ఒకటవ తేదీ నుంచి ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటవ తేదీని ఆర్‌టిసి ఉద్యోగుల అప్పాయింటెడ్ డేగా పరిగణించనున్నట్టు...
న్యూస్

ఆర్‌టిసి చార్జీల పెంపుపై వామపక్షాల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పెంచిన ఆర్‌టిసి బస్సు చార్జీలను ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. ఆర్‌టిసి చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం...
రాజ‌కీయాలు

ఆర్‌టిసి చార్జీల పెంపునకు నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆర్‌టిసి ఛార్జీల పెంపునకు టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అసెంబ్లీ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఇతర...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల మోత!

Mahesh
అమరావతి: ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20...
టాప్ స్టోరీస్

డోర్‌ డెలివరీ సేవల్లోకి ఆర్టీసీ!

Mahesh
అమరావతి: ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ త్వరలో కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్‌ సర్వీసుకు ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్‌ పార్సిళ్లకే డోర్‌...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు

Mahesh
అమరావతి: తెలంగాణ తరహాలో ఏపీలోనూ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఇతర బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీనిపై రాష్ట్ర...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి ఉన్నతాధికారుల ఇంటి దారి?

sharma somaraju
అమరావతి: మరో నెల రోజుల్లో ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయనున్న నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు ఇంటి దారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రాట్యుటీ నష్టపోకూడదన్న కారణంతో వారు స్వచ్చంద పదవీ...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి విలీనంలో పెన్షన్ కిరికిరి

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఆర్‌టిసి విలీనం ప్రక్రియ అయితే ప్రారంభించింది కానీ ఆర్‌టిసి ఉద్యోగుల జిపిఎఫ్ డిమాండ్ సర్కార్ గొంతుకు అడ్డం పడుతున్నది. ఆర్‌టిసిని ప్రభుత్వలో విలీనం చేసిన తరువాత ప్రభుత్వ...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ విలీనానికి కొత్త చిక్కులు ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో సాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన ఏపి క్యాబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొద్ది సేపటి క్రితం మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది.  ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించనున్నారు. ప్రధానంగా ఏపిఎస్ ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం,...
రాజ‌కీయాలు

‘రెచ్చిపోకండి చంద్రబాబు గారు’!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సంద్పించారు. ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది...
టాప్ స్టోరీస్

ఇక ప్రజారవాణా శాఖ

Mahesh
అమరావతి: అర్‌టి‌సికి సంభందించి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించనుంది. కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనుంది.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి నివేదిక సమర్పించింది. మాజీ ఐపీఎస్‌...
న్యూస్

ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులు

sharma somaraju
గుంటూరు: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దశలవారీగా ఆర్‌టిసిలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ప్రారంభించిన...
టాప్ స్టోరీస్

అన్యమత ప్రచారంపై సీఎస్ సీరియస్

Mahesh
అమరావతిః తిరుమలలో కలకలం రేపిన అన్యమత ప్రచారంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అని అన్నారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం...
రాజ‌కీయాలు

నామినేటెడ్ పదవుల కేటాయింపుకు రంగం సిద్ధం!  

sharma somaraju
అమరావతి: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కేటాయింపునకు ముఖ్యమంతి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేసిన సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్...
న్యూస్

‘ఆర్‌టిసి నష్టాలకు ప్రభుత్వమే కారణం’

sharma somaraju
విజయవాడ: ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు దిగకుండా ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్‌టిసిలో నష్టాలకు కారణం ప్రభుత్వమేనని విమర్శించారు. పోలవరం...
న్యూస్

ఓటుకు తప్పని తిప్పలు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 10: తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఇక్కడకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు...
న్యూస్

సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్‌టీసీ కార్మిక సంఘాలు

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో...