అమరావతి: రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా అవి పట్టించుకోకుండా తన దైన శైలిలో ముందుకు...
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ ఆంజనేయరెడ్డి...