NewsOrbit

Tag : article 35a

బిగ్ స్టోరీ

యూరప్ ఎంపీల కశ్మీర్ పర్యటన మనకు చెప్పే నిజాలు!

Siva Prasad
  ఇరవై మందికి పైగా అతి మితవాద పార్టీలకి చెందిన ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ “ప్రైవేటు పర్యటన” కోసం తీసుకువచ్చిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తప్పుడు ఆలోచన భారతదేశాన్ని, ఇక్కడి...
టాప్ స్టోరీస్

పాక్, ఇండియా మధ్య పోస్టు బంద్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) :    దేశ విభజన, మూడు యుద్ధాలు, సరిహద్దులో ఉద్రిక్తతలు ..ఇవేవీ కూడా ఇంతవరకూ ఇండియా, పాకిస్థాన్ మధ్య తపాలా సంబంధాలకు ఆటంకం కల్పించలేకపోయాయి. కానీ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక...
బిగ్ స్టోరీ

దిగ్బంధంలో చావు కబుర్లు కూడా మూగబోయాయి!

Siva Prasad
అపరిచితుల నుండి ఆ వార్త మొదటిసారిగా తెలిసింది. వ్యాపారం పని మీద లదాఖ్ వెళ్ళిన హఫీజుల్లా రేషికి వాళ్ళ నాన్న గులాం నబి రేషి చనిపోయారు అని ఆగస్ట్ 31 నాడు ఉదయం ఎనిమిదిన్నర...
బిగ్ స్టోరీ

కశ్మీర్ యాపిల్ ఎండిపోతోంది!

Siva Prasad
కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో, యాపిల్ పళ్ళ కోత సీజన్‌కి ముందు కశ్మీర్ లోని యాపిల్ తోటల యజమానులు రాలిపోయిన యాపిల్ పళ్ళని ఎండబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు....
బిగ్ స్టోరీ

కశ్మీర్‌లో అంతర్గత వలసవాద ప్రయోగాలు!

Siva Prasad
భారత రాజ్యాంగంలో తాత్కాలిక ఏర్పాటుగా చేర్చిన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అనే భయంకర వికారాన్ని తొలగించాల్సిందే అని ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రి ఇద్దరూ పట్టుబట్టారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి...
బిగ్ స్టోరీ

కశ్మీర్ నిశ్శబ్దం వెనుక..!

Siva Prasad
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో ఆంక్షల సడలింపు!

Siva Prasad
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో శనివారం ఆంక్షలు కొంత సడలించారు. కశ్మీర్ లోయ కొన్ని భాగాల్లో దాదాపు 50 వేల ల్యాండ్‌లైన్ ఫోన్లు పునరుద్ధరించారు.  కొన్ని ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూసేందుకు విధించిన నిషేధాజ్ఞలు కూడా తాత్కాలికంగా...
టాప్ స్టోరీస్

త్వరలో ఆంక్షలు ఎత్తివేత!

Siva Prasad
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో రానున్న కొద్ది రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తవేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై  శుక్రవారం కోర్టు విచారణ చేపట్టినపుడు అటార్నీ జనరల్ కెకె...
టాప్ స్టోరీస్

బోనులో జంతువుల్లాగా బంధించారు

Siva Prasad
శ్రీనగర్: ‘దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మా కశ్మీరీలను బోనులో జంతువుల్లాగా బంధించారు. కనీస మాత్రపు హక్కులు లేకుండా చేశారు. ఊహాతీతమైన అణచివేత ఎదురయినపుడు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో పౌరులకు...
Right Side Videos

మాటల్లోనే కాదు స్టెప్పుల్లో కూడా..

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును స్వాగతిస్తూ లోక్‌సభలో చేసిన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకున్న లద్దాఖ్ బిజెపి ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ నమ్‌గ్యాల్ 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని...
టాప్ స్టోరీస్

‘ఒకే జాతి ఒకే రాజ్యాంగం, పటేల్ కల సాకారం’!

Siva Prasad
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయి పటేల్ స్వప్నాన్ని తాము సాకారం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌పై సమితి చర్చించాలి: పాక్

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్‌లో ఇండియా తీసుకున్న చర్యలపై చర్చించేందుకు సమావేశం కావాల్సిందిగా ఐక్యరాజ్యమితి భద్రతా మండలిని పాకిస్థాన్ మంగళవారం కోరింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో తక్షణ జోక్యానికి సుప్రీం నిరాకరణ!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి చాలా సున్నింతంగా ఉందంటూ, తక్షణం జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలో విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై తదుపరి...
టాప్ స్టోరీస్

సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దు సవాలు!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేకప్రతిపత్తి వర్తింపును రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జమ్ము కశ్మీర్ విభజనను కూడా ఆ...
టాప్ స్టోరీస్

దోవల్ ముచ్చట్లు కాకమ్మ కబుర్లేనా!?

Siva Prasad
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదరు అజిత్ దోవల్ కశ్మీర్ లోయలోని షోపియన్‌ పట్టణంలో స్థానికులతో ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డు పక్కన టిఫిన్ తింటున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్టంట్...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో నేతల గృహనిర్బంధం!

Siva Prasad
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఖ్యమైన నాయకులను ఆదివారం పొద్దుపోయిన తర్వాత గృహనిర్బంధంలో ఉంచారు. మహబూబా ముఫ్తీ, ఒమర్...
టాప్ స్టోరీస్

కశ్మీర్ ఊహాగానాల మధ్య క్యాబినెట్ సమావేశం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో...
టాప్ స్టోరీస్ న్యూస్

చాంబర్‌లో ‌చర్చల తరువాతే ‌నిర్ణయం : సుప్రీం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 22: ఆర్టికల్ ‘35 ఎ’ను సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్‌ను ఎప్పుడు విచారించేదీ తాము ఛాంబర్‌లో  చర్చలు జరిపి నిర్ణయిస్తామని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యంగంలోని...