NewsOrbit

Tag : article 370

న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Narendra Modi: ఓ వైపు తిట్టుకుంటున్నా.., ఆ విషయంలో బైడెన్ ని మించిపోయిన మోడీ..!

Muraliak
Narendra Modi: నరేంద్ర మోదీ Narendra Modi ఈపేరు భారతదేశంలో ఓ తారక మంత్రం. ప్రపంచ  దేశాల్లో మోదీ అంటే క్రేజ్. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మోదీ పేరు దేశంలో మోగిపోయింది. 2019 నాటికి...
న్యూస్

జమ్మూ కాశ్మీర్‌ర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టేస్తారా..??

Special Bureau
  ప్రకృతి అందాలకు నెలవైన జమ్ము కాశ్మీర్‌ అందాలను ఆస్వాదించడమే కాదు.అక్కడే భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. తాజా ఉత్తరువ్వుల ప్రకారం జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాలలో ఈ దేశ ప్రజలు ఎవరు అయినా...
న్యూస్

ఆయన నిర్ణయాలు ఆ’మోదీ’యం..!!

Muraliak
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వీటివల్ల దేశంలో మోదీ ప్రభావం దేశంపై బలంగా పడింది. ప్రపంచంలో భారత ఉనికి ఘనంగా చాటుకుంది....
టాప్ స్టోరీస్

నిరవధికంగా ఇంటర్నెట్ రద్దు కుదరదు!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్​’పై ఐరాస భద్రతా మండలి సమావేశం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు చైనా అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులను...
బిగ్ స్టోరీ

యూరప్ ఎంపీల కశ్మీర్ పర్యటన మనకు చెప్పే నిజాలు!

Siva Prasad
  ఇరవై మందికి పైగా అతి మితవాద పార్టీలకి చెందిన ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ “ప్రైవేటు పర్యటన” కోసం తీసుకువచ్చిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తప్పుడు ఆలోచన భారతదేశాన్ని, ఇక్కడి...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో పర్యటించనున్న ఈయూ బృందం

sharma somaraju
న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్‌లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకున్నారు....
సినిమా

అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాత‌గా బాలీవుడ్ చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్‌`

Siva Prasad
కాశ్మీర్ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`. `ది తాష్కెంట్ ఫైల్స్` లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ఈ...
టాప్ స్టోరీస్

పాక్, ఇండియా మధ్య పోస్టు బంద్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) :    దేశ విభజన, మూడు యుద్ధాలు, సరిహద్దులో ఉద్రిక్తతలు ..ఇవేవీ కూడా ఇంతవరకూ ఇండియా, పాకిస్థాన్ మధ్య తపాలా సంబంధాలకు ఆటంకం కల్పించలేకపోయాయి. కానీ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక...
టాప్ స్టోరీస్

సిఆర్‌పిఎఫ్ అదుపులో మాజీ సిఎం అబ్దుల్లా సోదరి, కుమార్తె

sharma somaraju
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్‌లతో పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

కశ్మీర్‌ లోయలో మళ్లీ మోగిన మొబైల్!

Mahesh
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పోస్టు పెయిడ్‌ మొబైల్‌ సేవలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మొబైల్‌ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 72 రోజుల తర్వాత పోస్టు పెయిడ్‌ మొబైల్‌...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370పై ప్రతిపక్షాలకు మోదీ సవాల్!

Mahesh
ముంబై: ప్రతిపక్షాలకు ధైర్యముంటే కశ్మీర్​లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్​గావ్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ… విపక్షాల తీరుపై...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్’ పరిస్థితిని పరిశీలిస్తున్నారట!

Mahesh
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్ కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ...
బిగ్ స్టోరీ

కశ్మీర్ యాపిల్ ఎండిపోతోంది!

Siva Prasad
కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో, యాపిల్ పళ్ళ కోత సీజన్‌కి ముందు కశ్మీర్ లోని యాపిల్ తోటల యజమానులు రాలిపోయిన యాపిల్ పళ్ళని ఎండబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370 రద్దుపై వివరణ ఇవ్వండి!

Mahesh
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ ఎన్‌.వి.రమణ...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్ కేసులు వినే తీరిక మాకు లేదు’!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అంశంపై దాఖలయిన అన్ని పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ...
టాప్ స్టోరీస్

వీపుపై టాటూలు.. నవరాత్రుల స్పెషల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కొంతమంది యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా...
టాప్ స్టోరీస్

ఆర్టికల్‌ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు!

Mahesh
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలో...
టాప్ స్టోరీస్

‘రాహుల్ బాబాకు రాజకీయాలు కొత్త’!

Mahesh
ముంబై: నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రచారాన్ని మొదలు...
టాప్ స్టోరీస్

ముఫ్తీని కలిసేందుకు ఓకే

Mahesh
న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీని క‌లుసుకునేందుకు ఆమె కూత‌రు ఇతిజా జావెద్‌కు సుప్రీకోర్టు అనుమ‌తినిచ్చింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో క‌శ్మీర్‌లో మెహ‌బూబా ముఫ్తీని హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఆమె...
టాప్ స్టోరీస్

కశ్మీర్లో టీచర్‍‌పై విద్యార్థుల దాడి

Mahesh
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం ప్రభుత్వం ఆగస్ట్ 5న రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని వ్యతిరేకించిన కొంత మంది స్కూల్ విద్యార్థులు..తమ పాఠశాలని ఓ ఉపాధ్యాయుడిపై దాడికి...
టాప్ స్టోరీస్

ఫ్యామిలీతో భేటీకి గ్రీన్ సిగ్నల్!

Mahesh
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వీరిని అనుమతించారు. ఆగస్టు 5న...
బిగ్ స్టోరీ

కశ్మీర్‌లో అంతర్గత వలసవాద ప్రయోగాలు!

Siva Prasad
భారత రాజ్యాంగంలో తాత్కాలిక ఏర్పాటుగా చేర్చిన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అనే భయంకర వికారాన్ని తొలగించాల్సిందే అని ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రి ఇద్దరూ పట్టుబట్టారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి...
టాప్ స్టోరీస్

41 లక్షల మంది పౌరసత్వం గాల్లో!?

Mahesh
అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

గుజరాత్ లోకి పాక్ కమాండోలు!

Mahesh
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కి చెందిన కమాండోలు సముద్రమార్గం గుండా గుజరాత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోకి పాక్ కమెండోలు...
టాప్ స్టోరీస్

శ్రీనగర్‌కు బయలుదేరిన ఏచూరి

sharma somaraju
న్యూఢిల్లీ: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆయన స్నేహితుడు, పార్టీ సీనియర్ నేత యూసఫ్ తరిగామిని పరామర్శించేందుకు ఏచూరికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన...
టాప్ స్టోరీస్

ఏం చేయాలో మాకు తెలుసు!

Mahesh
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబర్‌ లో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన...
టాప్ స్టోరీస్

ఏచూరి కశ్మీర్‌ కి వెళ్లొచ్చు

Mahesh
న్యూఢిల్లీ: క‌శ్మీర్‌కు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమ‌తిని ఇచ్చింది. అలాగే మహ్మద్‌ అలీం సయ్యద్‌ అనే విద్యార్థి కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దు...
టాప్ స్టోరీస్

మాట్లాడే స్వేచ్ఛ లేదని ఐఏఎస్ రాజీనామా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు. దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా...
టాప్ స్టోరీస్

బ్యాక్‌ టు ఢిల్లీ

Mahesh
న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో రాహుల్‌ గాంధీతో పాటు అఖిలపక్ష నేతల్ని పోలీసులు...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌కు రాహుల్‌ బృందం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత...
బిగ్ స్టోరీ

కశ్మీర్ నిశ్శబ్దం వెనుక..!

Siva Prasad
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
టాప్ స్టోరీస్

బోనులో జంతువుల్లాగా బంధించారు

Siva Prasad
శ్రీనగర్: ‘దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మా కశ్మీరీలను బోనులో జంతువుల్లాగా బంధించారు. కనీస మాత్రపు హక్కులు లేకుండా చేశారు. ఊహాతీతమైన అణచివేత ఎదురయినపుడు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో పౌరులకు...
Right Side Videos

మాటల్లోనే కాదు స్టెప్పుల్లో కూడా..

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును స్వాగతిస్తూ లోక్‌సభలో చేసిన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకున్న లద్దాఖ్ బిజెపి ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ నమ్‌గ్యాల్ 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌పై సమితి చర్చించాలి: పాక్

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్‌లో ఇండియా తీసుకున్న చర్యలపై చర్చించేందుకు సమావేశం కావాల్సిందిగా ఐక్యరాజ్యమితి భద్రతా మండలిని పాకిస్థాన్ మంగళవారం కోరింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో తక్షణ జోక్యానికి సుప్రీం నిరాకరణ!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి చాలా సున్నింతంగా ఉందంటూ, తక్షణం జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలో విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై తదుపరి...
టాప్ స్టోరీస్

తీవ్ర నిర్బంధం మధ్య కశ్మీర్‌లో బక్రీద్!

Siva Prasad
శ్రీనగర్: తీవ్రమైన ఆంక్షల మధ్య కశ్మీర్‌లో బక్రీద్ జరుపుకుంటున్నారు. శనివారం ఆంక్షలు సడలించిన సందర్భంగా శ్రీనగర్‌లో అక్కడక్కడా అల్లర్లు చోటు చేసుకోవడంతో మళ్లీ నిర్బంధం ఆమలులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ పూర్తిగా బందయ్యాయి....
టాప్ స్టోరీస్

మోది,షా ద్వయానికి రజనీ ప్రశంసలు

sharma somaraju
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోంశాఖ మంత్రి అమిత్‌షాలపై సూపర్ స్టార్, రజని మక్కల్ మంద్రమ్ పార్టీ అధినేత రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన...
వ్యాఖ్య

మనకి జాక్ పాటా? వాళ్లకి జాక్ బూటా??

Siva Prasad
ఆ మధ్యన ఎవరో ఓ పోస్ట్ పంపించారు- వాట్సాప్ లో. “ప్రభువుల కార్యాలయాల్లో పనిచేసే భద్రలోకులు, స్టాప్లర్ లో పిన్నులు నింపుతూ, రివాల్వర్ లో తూటాలు నింపుతున్నట్టు ఫీలైపోతూ ఉంటారు!” నిజమే! నడిమితరగతి నలికెల...
టాప్ స్టోరీస్

సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దు సవాలు!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేకప్రతిపత్తి వర్తింపును రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జమ్ము కశ్మీర్ విభజనను కూడా ఆ...
వ్యాఖ్య

బలము..భయము!

Siva Prasad
బలం అనేక రూపాలలో వుంటుంది. అది తనను ప్రయోగించమని ఎప్పుడూ ఆ బలాన్ని కలిగిన వారిని బలవంతం చేస్తూ వుంటుంది. అది ధనబలం కావొచ్చు. మందబలం కావొచ్చు.రాజ్యబలం కావొచ్చు. అప్పుడా బలవంతుడికి ప్రకృతి సమస్తం...
టాప్ స్టోరీస్

భారత్ – పాక్ రైలు బంధానికి బ్రేక్!

Siva Prasad
న్యూఢిల్లీ  పాకిస్థాన్‌లోని లాహోర్ – పంజాబ్‌లోని అట్టారీ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను గురువారం వాఘా సరిహద్దు వద్ద నిలిపివేశారు. లాహోర్ నుంచి రైలు నడుపుకుంటా వచ్చిన పాకిస్థాన్ సిబ్బంది వాఘా సరిహద్దు వద్ద...
టాప్ స్టోరీస్

పాక్‌లో రాయబారి బహిష్కరణ, సరికాదన్న భారత్!

Siva Prasad
ఇస్లామాబాద్: దౌత్య, వాణిజ్య సంబంధాల కుదింపు నిర్ణయాన్ని పునపరిశీలించాల్సిందిగా ఇండియా పాకిస్థాన్‌ను కోరింది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వం ఇరు దేశాల సంబంధాల స్థాయు కుదింపు ప్రకటించింది. ఇండియా దీనిపై...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌ దిగ్బంధంపై పిటిషన్, తక్షణ విచారణకు నో!

Siva Prasad
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్...
టాప్ స్టోరీస్

బిల్లుపై తీవ్రస్థాయిలో చర్చ

sharma somaraju
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని హోంశాఖ మంత్రి అమిత్‌షా మరో సారి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో జమ్ము కశ్మీర్ పునర్విభజనపై అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది. బిల్లుపై...
న్యూస్

రిజర్వేషన్‌లనూ రద్దు చేస్తారేమో?

sharma somaraju
అమరావతి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మందబలంతో 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను ఒక్క రోజులో కొట్టేసిందని సిపిఐ జాతీయ నేత కె నారాయణ విమర్శించారు. కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంగళవారం...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ వ్యతిరేకించింది కానీ…

sharma somaraju
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌పై నరేంద్ర మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని గందరగోళంలోకి నెట్టింది. ఆర్టికల్ 370రద్దు, జమ్ము కశ్మీర్‌ను రెండుగా విభజించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. సోమవారం ఉన్న...
న్యూస్

‘రెండు ముక్కలు చేయోద్దు’

sharma somaraju
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని అదే అధికరణలోని నిబంధన కింద రద్దు చేయలేమనీ కాంగ్రెస్ పార్టీ ఎంపి చిదంబరం అన్నారు. ఆర్టికల్ 370,35 ఎ తొలగింపు పద్ధతి ప్రకారం జరగలేదని అన్నారు. ఈ నిర్ణయం...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370 రద్దు వల్ల జరిగేమిటి?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భాతరదేశం అగ్రభాగాన ఉన్న జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం చాల పెద్ద నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఉన్నదే అయినా ఆర్టికల్ 370 రద్దు...
టాప్ స్టోరీస్

దేశవ్యాప్తంగా హైఎలర్ట్!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిప్తతిని  కల్పిస్తున్న భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 370 ని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా దేశవ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. దేశమంతటా...