ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ చేస్తారు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే జీ 23 నేతల్లో ఒకరైన శశిధరూర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఏఐసీసీ కార్యాలయం నుండి నామినేషన్...
జాతీయ పార్టీ కాంగ్రెస్ లో కీలక పరిణామం చొటుచేసుకోబోతున్నది. ఈ నెల 24వ తేదీ నుండి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీలో వేగంగా పావులు కదులుతున్నాయి. గత...
Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రం నుండి నాలుగు స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా అయిదుగురు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజస్థాన్ రాజకీయాలు మరో సారి రసవత్తరంగా...
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మొన్నటివరకు రసవత్తరంగా సాగాయి. పార్టీలో యువ నాయకుడు సచిన్ పైలెట్ సీఎం అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు సచిన్ పైలెట్...
ఎన్నితిట్టినా మౌనమే సమాధానం కాంగ్రెస్ యువనాయకుడు సచిన్ పైలట్, ప్రత్యర్థులకు ఒక్కటే చెబుతూ వచ్చారు. నేను ఎప్పటికీ బీజేపీలో చేరను. అది ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని రాహుల్ గాంధీతో భేటీ తర్వాత...
ఏపీలో 2019 ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల ఇళ్ళల్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి. అప్పట్లో వైసీపీ, బీజేపీ కలిపి ఈ కుట్రలు పన్నాయని,...
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం...