దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసోంలో మరో సారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో ఇవేళ వేకువజామున భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూకంపం తీవ్రత...
అసొంలోని బీజేపీ సర్కార్ బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్య వివాహాలు చేసుకున్న దాదాపు రెండు వేల మందిని అరెస్టు చేసింది ప్రభుత్వం. 4,004 కేసులు చేసి, ఇప్పటి వరకూ 8వేల మందిని గుర్తించారు....
పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యుల కార్యాలయాలపై మంగళవారం సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. విదేశాల నుండి నిధులు సేకరిస్తూ దేశంలో మత...
Shruti Haasan: శ్రుతి హాసన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్లను అందుకున్న శ్రుతి హాసన్.. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లను...
Earthqeakes: ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేఘాలయ, అసోం, మణిపూర్ రాష్ట్రాలలో భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు వేకువజామున కొన్ని గంటల...
Assam: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల వెలువడగా అసోం మినహా మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, పుదుచ్చేరిలో...
Assembly election results: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా...
Vizag Steel: విశాఖ ఉక్కు Vizag steel ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదం మళ్లీ ఊపందుకుంది. డిమాండ్లు, పోరాటాలు, ప్రాణత్యాగాల అనంతరం ఏర్పడిన విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రైవేటీకరణ అస్త్రం ప్రయోగించడం ఆ ప్రాంత...
ప్రపంచ చరిత్రలో 2020 ఎప్పటికీ మరిచిపోలేని సంవత్సరంగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఎన్నో విషాదాలు చూసాం. వాటిలో ప్రధానమైనది కరోనా వైరస్. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని...
అస్సాంకి చెందిన జాదవ్ పయెంగ్ చాలామందికి సుపరిచితమే. ఈయనకు ఇప్పుడు మరో అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని బిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్లో 6వ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్...
టీ (చాయ) ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రోజూ మన నిత్య జీవిత కార్యక్రమాలు ప్రారంభమైంది మొదలు పూర్తయ్యే వరకూ నాలుగైదు సార్లైనా టీ తాగుతాము. ఎంత పని ఒత్తిడిలో ఉన్న...
దేశంలోని ఐఐటీ కళాశాలలో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను నిర్వహిస్తారు. ఎంతో కట్టుదిట్టం అయినా భద్రత చర్యలతో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. అయితే ఈ సంవత్సరం జరిగిన పరీక్షలో...
ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే.. అసోంను మాత్రం మరో భయంకర వైరస్ వెంటాడుతోంది. అదే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ. దాన్నే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని కూడా అంటారు. ఇది మామూలు...
కరోనా చేసిన కష్టం అంతా ఇంతా కాదు. ఎందరికో ఉపాధి లేకుండా చేసింది. రోజువారీ కూలీల జీవితాలను తలకిందులు చేసింది. అస్సాంలో జరిగిన ఓ సంఘటన వీరి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఉపాధి...
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకి నమోదవుతున్న పాజిటివ్ కేసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా నగరాలు మళ్ళీ లాక్డౌన్ లోకి వెళ్లి...
అసోం: ఓ మైనర్ బాలికపై అసోంకు చెందిన ఎస్పీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రావడంతో, ఇప్పుడా రాష్ట్రం అట్టుడుకుతోంది. కర్బీఅంగ్లాంగ్ పట్టణానికి చెందిన ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్, ఓ మైనర్ బాలికపై బాలికపై...
గౌహతి: బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా అస్సాంలోని గౌహతిలో జరిగిన...
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పౌరసత్వ బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతుండగా..తాజాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ రణరంగంగా మారింది. జామియా...
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్న వేళ ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్(ఏజీపీ) యూటర్న్ తీసుకుంది. తొలుత పార్లమెంటులో మద్దతు పలికిన పార్టీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తెలిపారు. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ తరహాలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ...
గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19...
గౌహతి: అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ఆర్సీ) తుది జాబితా విడుదలైంది. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి చోటు దక్కొంది. గత ఏడాది...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో ఓ బీఎస్ఎఫ్ పోలీస్ అధికారిని ఆయన భార్యను విదేశీయులుగా ప్రకటించారు. అసోంలోని ఉదయ్పూర్కు చెందిన ముజిబుర్ రెహ్మాన్ బీఎస్ఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్లో విధులు నిర్వహిస్తున్నారు. గత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదల బీభత్సం కొనసాగుతోంది. అసోంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడంతో వరద ముంపులో వేలాది గ్రామాలు చిక్కుకున్నాయి. బీహార్ను సైతం వరదలు వణికిస్తున్నాయి,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 21 జిల్లాలు వరదల ప్రభావానికి గురయ్యాయి. వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ ఏడుగురు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత...
న్యూస్ ఆర్బిట్: ముస్లింల పట్ల దేశంలో ప్రధాన స్రవంతి సమాజం వైఖరి ఎలా ఉందో తెలిపే ఉదంతం ఇది. అసోంలో 12 వ తరగతి పాఠ్యపుస్తకం గైడ్ ముద్రించిన ఒక పబ్లిషర్ దానిని ఉపసంహరించాల్సి...
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదికి పౌరసత్వం బిల్లు నిరసన సెగ ఎదురయింది. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న పౌరసత్వ బిల్లు ప్రధానికి గోబ్యాక్ ప్లెకార్డులు చూపిస్తున్నది. 2019...
గౌహతి(అస్సాం),జనవరి 27: భారతరత్న బిరుదుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల ప్రారంభంలో ఆయన భారతీయ జనతాపార్టీ, పౌరసత్వ సరవణ...
మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే...
ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కీలకమైనది. దీని వల్ల...