అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అయిదుగురిని అరెస్టు చేసిన సీఐడీ
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కుంభకోణంలో అయిదుగురిని ఏపి సీఐడీ అరెస్టు చేసింది. కొల్లి శివరామ్, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారధి, బడే ఆంజనేయులు, కొట్టి దోరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు....