TDP: ఆ వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె నారా లోకేష్ ను కలిసినా, టీడీపీ చేరినా వీళ్లకు లాభమేంది..? వాళ్లకు వచ్చే నష్టమేందప్పా..?
TDP: నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి ఒంగోలులో మహానాడు జరుగుతున్న సందర్భంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు....