YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్టు...
Chandrababu: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ...
CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అయిదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం....
Israel Iran War: ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. ఇజ్రాయిల్ పై ఇరాన్ దాదాపు మూడు వందల డ్రోన్స్, మిస్సైల్స్ ను ఇరాన్ ప్రయోగించింది. దీంతో రెండు దేశాల...
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయితో ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్...
Breaking: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై రాయితో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. శనివారం రాత్రి సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ లో బస్సుపై...
Iran: రాబోయే 48 గంటల్లో ఏ క్షణమైనా ఇజ్రాయిల్ పై నేరుగా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఆలీ...
Video Viral: అమెరికాలో ఇటీవల వరుసగా భారతీయ విద్యార్ధులపై జరగడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడిపై దుండగులు దాడి చేసి గాయపర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్...
Vidadala Rajini: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారు. కొత్త గా నిర్మించిన విడతల రజిని కార్యాలయాన్ని నూతన సంవత్సరం రోజున ప్రారంభోత్సవ చేయాలని...
Barrelakka Sirisha: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్ధి శిరీష అలియాస్ బర్రెలక్క సోదరుడిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం అయ్యింది. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల...
Telangana Election: బీఆర్ఎస్ అచ్చంపేట అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరో సారి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ వ్యక్తి మట్టిపెడ్డతో దాడి చేశారు. ఈ ఘటన తీవ్ర సంచలనం...
Kavali (Nellore): రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నిందితులను మీడియా...
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ...
RRR: ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ళు...
John Abraham: బాలీవుడ్ కండలవీరుడు స్టార్ హీరో జాన్ అబ్రహం అందరికీ సుపరిచితులే. “ధూమ్” సినిమా తో దేశ వ్యాప్తంగా తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న జాన్ అబ్రహం… బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్...
KBR attack: చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న నటీనటులకు సేఫ్టీ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాక చుట్టూ భద్రత లేకపోతే వారి పట్ల కొందరు వింతగా ప్రవర్తిస్తారు. ఇక...
Sukibava: సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియడం లేదు. దీని పుణ్యమా అని కొందరు రాత్రికి రాత్రే నేషనల్ వైడ్, మరికొందరు స్టేట్ వైడ్ ఫేమస్ అయిపోతున్నారు. దీంతో వారి...
Rakul preeth singh : ప్రీత్ సింగ్ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా, అలాగే తమిళ ఇండస్ట్రీలో అదే స్టార్ డం ని సంపాదించుకొని ఒక వెలుగు వెలిగింది. కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...
Bihar : దేశంలో చాలా చోట్ల పోలీసులపై జరిగిన అనేక దాడులను చూశాం. నక్సల్స్, మావోయిస్టులు కాకుండా ప్రజాప్రతినిధులే మార్షల్స్ ని చితకబాదడం ఎన్నో చోట్ల తిలకించాం. అధికారం చేతిలో ఉంటే పవర్ ఉన్న...
Tollywood vs Bollywood : గత రెండు సంవత్సరాల్లో టాలీవుడ్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ‘బాహుబలి‘ సినిమా చూసిన రాజమౌళి కథలో విషయం ఉండి ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగే సత్తా తో క్వాలిటీ సినిమా...
. మున్సిపల్ కమిషనర్పైనే పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడటం కృష్ణా జిల్లా పెడనలో తీవ్ర కలకలాన్ని కల్గించింది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా పారిశుద్య కార్మికులు ఆయనపై దాడికి...
కర్ణాటక నుండి దేవాదుల పైపుల నిర్మాణం కోసం వచ్చిన వలస కూలీల కుటుంబానికి చెందిన ఒక ఆరేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా లోని...
నోయిడా: అవినీతికి పాల్పడిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై నిందితుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. వారి దాడిలో పలువురు సీబీఐ అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని...