పల్నాడులో టీడీపీ నేతపై హత్యాయత్నం ..వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ఫైర్
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామమైన అలవలలో బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్ కు బయలుదేరిన సమయంలో దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి...