సీజేఐ, నలుగురు జడ్జీలకు రాశా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని...
సుప్రీం కోర్టు ఒక రహస్య మందిరం అవ్వటం వల్ల ప్రజానీకానికి ఉన్న సమాచార ఆధారాలు మీడియా, న్యాయవాదులు మాత్రమే. తుది తీర్పు వెల్లడించేవరకు మీడియాతో నర్మదా బచావో ఆందోళన్ గురించి మాట్లాడకూడదు అని ఆ...