ఆ బ్యాంకు కస్టమర్లకు షాక్.. ఆగష్టు 1నుంచి కొత్త చార్జీలు
పలు ప్రైవేటు బ్యాంకుల్లో కస్టమర్స్ మినిమం బ్యాలెన్స్, క్యాష్ విత్ డ్రా.. అంశాల్లో కొత్త నిబంధనలు, ఛార్జీల్లో మార్పులు తీసుకురానున్నాయి. ఆగష్టు 1నుంచి అమలు చేసే బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్...