NewsOrbit

Tag : ayodhya ram mandir

జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేకపోతున్నారా..నిశ్చింతగా ఇళ్లలో ఉండి ఇలా చూసి తరించండి

sharma somaraju
Ayodhya Ram Mandir: దేశ వ్యాప్తంగా రామభక్తుల నిరీక్షణకు రేపటితో తెరపడతోంది. రేపు (22వ తేదీ) రామ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక జరగబోతున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడికి పవన్ కళ్యాణ్ విరాళం ..ఎంత ఇచ్చారంటే..?

sharma somaraju
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో విగ్రహా ప్రతిష్ఠా మహోత్సవ పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ ఆలయంలో బలరాముడి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది....
జాతీయం న్యూస్

Fake Ayodhya Laddoos: అమెజాన్ కు కేంద్రం నోటీసులు .. ఎందుకంటే..?

sharma somaraju
Fake Ayodhya Laddoos: ఈ కామర్స్ దిగ్గర సంస్థ అమెజాన్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయోధ్య ప్రసాదం పేరుతో నకిలీ ప్రసాదం అమ్మాకుల చేపట్టిందన్న ఆరోపణల మేరకు అమెజాన్ కు కేంద్రం...
జాతీయం న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు..!

sharma somaraju
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేళ ముగ్గురు అనుమానితులు పోలీసులకు చిక్కారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది....
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

ఫ్యాక్ట్ చెక్‌: ప‌్ర‌ధాని మోదీ రామ‌మందిర నిర్మాణానికి రూ.50 కోట్లు పంపారా..?

Srikanth A
ఆగ‌స్టు 5న అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేసిన సంగ‌తి తెలిసిందే. వెండి ఇటుక‌తో ఆయ‌న ఆల‌య నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే రామ మందిర నిర్మాణం కోసం...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఉతికి ఆరేసి .. మళ్ళీ ఉతికి ఎండేసి .. సోము వీర్రాజు vs రజినీకాంత్ !

siddhu
దశాబ్దకాలంగా తెలుగు టెలివిజన్ మీడియా లో టీవీ9 అగ్రగామిగా వెలుగొందుతోంది. ఆ ఛానల్ లో ప్రతి రోజు సాయంత్రం నిర్వహించే బిగ్ డిబేట్ కు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ డిబేట్ యొక్క సమన్వయకర్త...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: అయోధ్య మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..

Vihari
అయోధ్యలోని ప్రతిష్టాత్మక రామ మందిరం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగానే తొలి ఇటుకను వేయనున్నారు. ఇక మోదీ అయోధ్య పర్యటన వివరాలు ఇలా ఉండనున్నాయి. ఆగష్టు 5న ఉదయం...
న్యూస్

అయోధ్య రామ‌మందిర నిర్మాణానికి విరాళం ఇలా ఇవ్వ‌వ‌చ్చు..!

Srikanth A
ఆగ‌స్టు 5వ తేదీన అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమి పూజ‌కు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే నిర్వాహ‌కులు ఆ కార్య‌క్ర‌మానికి సంబంధించిన దాదాపు అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. ఆ రోజున...
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి లీడర్ ఇలా అన్నాడు అంటే మోడీ కూడా నమ్మలేడు…!

arun kanna
తెలుగుదేశం పార్టీకి అయ్యన్నపాత్రుడు అత్యంత ముఖ్యమైన లీడర్. మొత్తం ఎల్లో పార్టీ తరపున ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించే అయ్యన్న చంద్రబాబు కంటే కూడా పార్టీలో సీనియర్ నేత. అటువంటి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు హఠాత్తుగా...
Featured న్యూస్

అయోధ్య రామ మందిరం కింద 2వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్..!

Srikanth A
అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి ఆగ‌స్టు 5వ తేదీన ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మానికి 150 మంది వ‌ర‌కు అతిథులు హాజ‌రు కానున్నారు. దేశంలో రాముడు తిరిగిన ప‌లు...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జమాతే ఉలేమా ఈ హింద్ అనే...
టాప్ స్టోరీస్

అయోధ్యలో ఆవులకు చలికోట్లు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇకపై ఆవులు చలికోట్లతో దర్శనమివ్వనున్నాయి. గోసంరక్షణకు బిజెపి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చలికాలం కావడంతో గోశాలల్లోని గోవులకు చలికోట్లను పంపిణీ...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పుపై రివ్యూ ఉంటుందా ఉండదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఏంపిఎల్‌బి) నేడు లక్నోలో సమావేశమవుతున్నది. రివ్యూ పిటిషన్ దాఖలు...
టాప్ స్టోరీస్

అయోధ్యలో ఏ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మిస్తుంది?

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే, కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం...
టాప్ స్టోరీస్

‘భారత చరిత్రలో నిలిచిపోయే రోజు’

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

‘ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే’

Mahesh
హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. రామమందిరం...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పు అంగీకారమే: సున్నీ వక్ఫ్ బోర్డు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది.  2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే...
టాప్ స్టోరీస్

‘మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఇబ్బంది లేదు’!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో ఉన్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి!

Siva Prasad
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు  తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు....
టాప్ స్టోరీస్

‘మసీదుకు అయోధ్యలోనే అయిదెకరాల స్థలం’!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు కేసులో 2.77 ఎకరాల వివాద స్థలంపై యాజమాన్య హక్కులు బాల రాముడికి అప్పగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వివాద స్థలంపై తమకు హక్కులు ఉన్నాయన్న వాదనను ముస్లింలు నిరూపించలేకపోయారని పేర్కొన్నది. ...
న్యూస్

‘ప్రజలు సంయమనం పాటించాలి’

sharma somaraju
అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో సిఎం జగన్...
టాప్ స్టోరీస్

‘బాబరీ మసీదు విధ్వంసం నేరమే’!

Siva Prasad
న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని కోర్టు పేర్కొన్నది. రామజన్మభూమి – బాబరీ...
టాప్ స్టోరీస్

అయోధ్య వివాదస్థలంలో రామాలయం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు...
టాప్ స్టోరీస్

బాల రాముడు కక్షిదారుడు..అయోధ్య తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు   దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా దాఖలు చేసిన...
టాప్ స్టోరీస్

తీర్పుకు యుపి రెడీగా ఉందా..జస్టిస్ గొగోయ్ సమీక్ష!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్...