కేసిఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం..! అదేమిటంటే..?
తెలంగాణలో కేసిఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేయాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన...