కేరళలో ఏపి అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా .. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా
కేరళలో ఏపి అయ్యప్ప దీక్ష స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రైవేటు టూరిస్ట్ బస్సులో శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు....