రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్ర ..పోటాపోటీ నినాదాలు, నిరసనలతో అజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్
రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల మహ పాదయాత్ర 37వ రోజు రాజమహేంద్రవరం పరిధి మల్లయ్యపేట నుండి ప్రారంభమై పట్టణం మీదుగా సాగుతోంది. దాదాపు 8 కిలో మీటర్ల...