భారత దేశంలో కోట్లాది మంది హిందువుల కల ఈ నెల 5వ తేదీ నెరవేరబోతున్నది. శ్రీ రాముడి జన్మస్థలంగా భావిసున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5వ తేదీన భూమి పూజ...
న్యూఢిల్లీ: ‘మహాత్మా గాంధీ హత్య కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారిస్తే నాధూరాం గాడ్సే హంతకుడు అయితే దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పిఉండేది’: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మహాత్ముడి మునిమనుమడు తుషార్...
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు....
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు కేసులో 2.77 ఎకరాల వివాద స్థలంపై యాజమాన్య హక్కులు బాల రాముడికి అప్పగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వివాద స్థలంపై తమకు హక్కులు ఉన్నాయన్న వాదనను ముస్లింలు నిరూపించలేకపోయారని పేర్కొన్నది. ...
న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు...
ఢిల్లీ, జనవరి 10: రామ జన్మభూమి – బాబ్రీ మసీద్ స్థల వివాదంపై ఐదుగురు జడ్జిలతో ఏర్పడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ మొదలుకాకుండానే వాయిదా పడింది. ధర్మాసనంలో సభ్యుడిగా జస్టిస్...