‘రాజధాని తరలిస్తే భారీ మూల్యం తప్పదు’
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నేత బాబురావు నేడు నిరాహార దీక్ష చేపట్టారు. బాబురావు...