రాజకీయాలు‘నేను సైగ చేసి ఉంటే…!’sharma somarajuJanuary 31, 2020January 31, 2020 by sharma somarajuJanuary 31, 2020January 31, 2020(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అనంతపురం: మౌనం చేతగాని తనంగా అనుకోవద్దని వైసిపి శ్రేణులకు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. బాలకృష్ణ నిన్న హింధూపూర్లో పర్యటిస్తున్న సందర్భంలో వైసిపి శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా...